For Quick Alerts
For Daily Alerts
Don't Miss!
- Sports చరిత్ర సృష్టించిన KL రాహుల్.. ధోనీ రికార్డు బ్రేక్
- News ఏపీలో తీవ్ర వడగాల్పులు: అప్రమత్తంగా ఉండక తప్పదు
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
సినిమా వంద రోజులు ఆడదు కదా....ప్రియమణి
News
oi-Surya Prakash Josyula
By Srikanya
|
హిట్టు ..ప్లాపుల మీద దృష్టిపెట్టాల్సిందే.అలాగని ప్రతి సినిమా వంద రోజులు ఆడదు కదా. కొన్ని ఫ్లాప్ అవటం మామూలే. వాటి గురించి ఆలోచిస్తూ కూర్చుంటే ముందుకు సాగలేం అంటూ తన వరస ఫెయిల్యూర్స్ గురించి ప్రియమణి క్లారిఫై చేసింది.అలాగే హీరోయిన్స్ కి పెరుగుతున్న రెమ్యునేషన్ గురించి చెబుతూ..ఎవరికి ఎంత ఇవ్వాలో నిర్మాతలకు తెలుసు.
డిమాండ్ని బట్టే రెమ్యునేషన్ ఆధారపడి ఉంటుంది. మేం అడిగినంత ఇవ్వరు కదా అంటూ చెప్పుకొచ్చింది ప్రియమణి.అలాగే మంచి కథలు వస్తే హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలు చేయడానికి ఎప్పుడూ సిద్ధమేనని, అయితే అలాంటి కథలు రావడం లేదని అని వాపోయింది.ప్రస్తుతం ప్రియమణి క్షేత్రం'అనే చిత్రంలో చారిత్రక నేపథ్యం ఉన్న పాత్రలో కనిపించనుంది.జగపతిబాబు ఆ చిత్రంలో హీరోగా చేస్తున్నాడు.
Comments
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Allow Notifications
You have already subscribed
English summary
Priyamani,now coming up with a new female oriented film titled “kshetram”. Hero Jagapathi Babu is playing an important role in this film and ‘Kick’ fame Shyam would be playing the male lead .
Story first published: Sunday, June 5, 2011, 10:52 [IST]
Other articles published on Jun 5, 2011