Don't Miss!
- News మంగళగిరిలో దుమ్మురేపిన నారా లోకేష్ నామినేషన్ ర్యాలీ!!
- Automobiles జనాలు ఎక్కువగా కొంటున్న టాప్-3 SUVలు ఇవే.. జాబితాలో లేని టాటా కార్లు!!
- Finance 9 రోజులుగా 54 శాతం పెరిగిన స్టాక్.. బ్రోకరేజ్ తాజా టార్గెట్ ధర ఇదే.. మీరూ కొంటున్నారా..??
- Sports CSK జట్టులో కొత్త ప్లేయర్: రోహిత్-కోహ్లి వికెట్లు తీసిన ఘనుడు
- Technology 24GB వరకు RAM, 50MP సెల్ఫీ కెమెరా, మూడు 50MP వెనక కెమెరాలతో కొత్త ఫోన్ లాంచ్!
- Lifestyle Gruha Pravesham Wishes in Telugu : గృహప్రవేశం శుభాకాంక్షలను ఇలా తెలపండి..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
రిసెర్చ్ లో కొన్ని నిజాలు, మహానటి సావిత్రి గురించి నిర్మాత ప్రియాంక దత్!
అలనాటి మేటి నటి, తెలుగు సినీ అభిమానుల ఆరాధ్య దేవత సావిత్రి జీవితకథతో తెరకెక్కుతున్న సినిమా 'మహానటి'. యువ దర్శకుడు నాగ్ అశ్విన్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. వైజయంతి మూవీస్ బ్యానర్ లో అస్వినిదత్ ఈ సినిమాను ప్రతిస్టాత్మకంగా నిర్మిస్తున్నాడు.ఇందులో ప్రధాన పాత్రను కీర్తి సురేష్ పోషించగా, దుల్కర్ జెమినీ గణేశన్ పాత్రలో కనిపించబోతున్నాడు.
సమంత, విజయ్ దేవరకొండలు జర్నలిస్టుల పాత్రల్లో కనిపించబోతున్న ఈ సినిమా టీజర్ ఇటీవల విడుదలై పాపులర్ అయ్యింది. సావిత్రి సినిమాలు చుసిన ప్రేక్షకులు సావిత్రిని మరోసారి స్క్రీన్ మీద చూడాలని కుతూహలంగా ఉన్నారు. ఆమె గురించి తెలియనివారు తన గురించి తెలుసుకోవాలని ఉన్నారు.
ఈ సినిమా గురించి నిర్మాత ప్రియాంక దత్ మాట్లాడుతూ... సావిత్రిగారి స్టార్ డమ్ తో పాటు ఆమెలోపని మానవీయ కోణాన్ని ఈ సినిమాలో అందంగా చూపించడం జరిగిందని చెప్పారు. సావిత్రి గురించి రీసెర్చ్ చేసేప్పుడు సావిత్రిగారి కుటుంబ సభ్యులు, సహా నటులు సన్నిహితులు తెలిపిన పలు సంఘటనల ఆధారంగా సావిత్రి ఎంత గొప్పవారో చూపే ప్రయత్నం చేశామని ఆమె అన్నారు.