Don't Miss!
- Automobiles కేవలం రూ. 8,999లకే డ్యాష్క్యామ్.. ఈ BIS కెమెరా కార్లకు పెట్టుకుంటే చాలు!!
- News అక్కడ.. యుద్ధ వాతావరణం: భారీగా దాడులు
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
మంచు మోహన్ బాబు ఇంట విషాదం
సినీ నటుడు మోహన్ బాబు ఇంట తీవ్ర విశాదం చోటు చేసుకుంది. తన బావగానే కాకుండా మంచి మితృడుగా మోహన్ బాబు పదే పదే చెప్పుకునే ఆయన చెల్లెలు విజయలక్ష్మి భర్త మేడసాని వెంకటాద్రినాయుడు గుండెపోటుకు గురై తుదిశ్వాస
సినీ నటుడు మోహన్ బాబు ఇంట తీవ్ర విశాదం చోటు చేసుకుంది. తన బావగానే కాకుండా మంచి మితృడుగా మోహన్ బాబు పదే పదే చెప్పుకునే ఆయన చెల్లెలు విజయలక్ష్మి భర్త మేడసాని వెంకటాద్రినాయుడు గుండెపోటుకు గురై తుదిశ్వాస విడిచారు. సోమవారం రాత్రి 8.30 గంటలకు ఆయన మృతి చెందారు.
ఈ సాయంత్రం 4 గంటలకు
మంగళవారం సాయంత్రం 4 గంటలకు నారావారిపల్లెలో ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి. మోహన్ బాబు నటించిన పలు సినిమాలకు వెంకటాద్రినాయుడు నిర్మాతగా వ్యవహరించారు. అంతేకాదు, తిరుపతిలో మోహన్ బాబు స్థాపించిన శ్రీవిద్యానికేతన్ విద్యాసంస్థల కోశాధికారిగా కూడా ఆయన వ్యవహరించారు.
సాయంత్రం నాలు గు గంటలకు అంత్యక్రియలు
వెంకటాద్రినాయుడి మృతిపట్ల సినీ పరిశ్రమకు చెందిన పలువురు సంతాపం వ్యక్తం చేశారు. వెంకటాద్రినాయుడు మృతి విషయం తెలియగానే నారావారిపల్లెలో విషాద ఛాయలు అలుముకున్నాయి. నారావారిపల్లెలో మంగళవారం సాయంత్రం నాలు గు గంటలకు అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
నారావారి పల్లెలో తుది వీడ్కోలు
మోహన్ బాబు కుటుంబసబ్యులు సహా పలువురు సినీ ప్రముఖులూ, రాజకీయ నేతలూ నారా వారి పల్లెలో ఆయనకు తుది వీడ్కోలు పలకనున్నారు. ఆ మధ్య వరుసగా సినీ పరిశ్రమకి చెందిన నటులూ, దర్శకుల మరణాలు తెలుగు ఇండస్ట్రీని కొంత కలవర పెట్టాయి.
కొన్నేళ్ళుగా సినిమాలకి దూరం
కొంత
కాలంగా
ప్రశాంతంగా
ఉన్న
టాలీవుడ్
మేడసాని
మృతి
తో
మళ్ళీ
విషాదం
లో
మునిగి
పోయింది.
గత
కొన్నేళ్ళుగా
సినిమాలకి
దూరంగానే
ఉన్న
ఆయన
శ్రీవిద్యానికేతన్
విద్యాసంస్థల
కోశాధికారిగా
కూడా
వ్యవహరించి
ప్రస్తుతం
స్వగ్రామం
లోనే
విశ్రాంతిగా
గడుపుతున్నారు.
బావగానే కాకుండా సినీ నిర్మాతగా, తన స్నేహితుడిగా
తెలుగు ఇండస్ట్రీలో 1980,90 దశకాల్లో వచ్చిన సినిమాలకు వేంకటాద్రి నాయుడు నిర్మాతగా పలు సినిమాలు నిర్మించారు. వాటిలో మోహన్ బాబు సినిమాలు కూడా ఉన్నాయి. సొంత బావగానే కాకుండా సినీ నిర్మాతగా, తన స్నేహితుడిగా చెప్పుకునే వేంకటాద్రి నాయుడు మరణం మంచు మోహన్ బాబు కి మరింత ఎక్కువ భాదనే కలిగించిందట.