Don't Miss!
- News సీఎం పదవి ఊడిపోతుంది, మేము కొట్లాడుకుంటే మీ పార్టీ అధికారంలోకి వచ్చింది, ఈగనోడి !
- Lifestyle సమ్మర్ బ్లాక్ బస్టర్ రిసిపి మ్యాంగో చికెన్ కర్రీ..!ఒక్కసారి రుచి చూస్తే మళ్లీ మళ్లీ తినాలనిపిస్తుంది
- Finance Amitabh Kant: 2047 నాటికి 35 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా భారత్..
- Sports తలతిక్క నిర్ణయాలు: ఆ టీమ్కు అసలు సెన్స్ ఉందా: మాజీ లెజెండ్ ఫైర్
- Automobiles ముంబయి- అహ్మదాబాద్ బుల్లెట్ ట్రైన్ కోసం ‘బాలస్ట్లెస్' ట్రాక్.. దీని ప్రత్యేకతలు తెలుసా.??
- Travel గుడ్ప్రైడే రోజున లాంగ్వీకెండ్ ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ ప్లేస్లు చూసేయండి...
- Technology వాట్సాప్ కాలింగ్ ఫీచర్ వినియోగిస్తున్నారా.. అయితే ఈ అప్డేట్ మీకోసమే..!!
మంచు మోహన్ బాబు ఇంట విషాదం
సినీ నటుడు మోహన్ బాబు ఇంట తీవ్ర విశాదం చోటు చేసుకుంది. తన బావగానే కాకుండా మంచి మితృడుగా మోహన్ బాబు పదే పదే చెప్పుకునే ఆయన చెల్లెలు విజయలక్ష్మి భర్త మేడసాని వెంకటాద్రినాయుడు గుండెపోటుకు గురై తుదిశ్వాస
సినీ నటుడు మోహన్ బాబు ఇంట తీవ్ర విశాదం చోటు చేసుకుంది. తన బావగానే కాకుండా మంచి మితృడుగా మోహన్ బాబు పదే పదే చెప్పుకునే ఆయన చెల్లెలు విజయలక్ష్మి భర్త మేడసాని వెంకటాద్రినాయుడు గుండెపోటుకు గురై తుదిశ్వాస విడిచారు. సోమవారం రాత్రి 8.30 గంటలకు ఆయన మృతి చెందారు.
ఈ సాయంత్రం 4 గంటలకు
మంగళవారం సాయంత్రం 4 గంటలకు నారావారిపల్లెలో ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి. మోహన్ బాబు నటించిన పలు సినిమాలకు వెంకటాద్రినాయుడు నిర్మాతగా వ్యవహరించారు. అంతేకాదు, తిరుపతిలో మోహన్ బాబు స్థాపించిన శ్రీవిద్యానికేతన్ విద్యాసంస్థల కోశాధికారిగా కూడా ఆయన వ్యవహరించారు.
సాయంత్రం నాలు గు గంటలకు అంత్యక్రియలు
వెంకటాద్రినాయుడి మృతిపట్ల సినీ పరిశ్రమకు చెందిన పలువురు సంతాపం వ్యక్తం చేశారు. వెంకటాద్రినాయుడు మృతి విషయం తెలియగానే నారావారిపల్లెలో విషాద ఛాయలు అలుముకున్నాయి. నారావారిపల్లెలో మంగళవారం సాయంత్రం నాలు గు గంటలకు అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
నారావారి పల్లెలో తుది వీడ్కోలు
మోహన్ బాబు కుటుంబసబ్యులు సహా పలువురు సినీ ప్రముఖులూ, రాజకీయ నేతలూ నారా వారి పల్లెలో ఆయనకు తుది వీడ్కోలు పలకనున్నారు. ఆ మధ్య వరుసగా సినీ పరిశ్రమకి చెందిన నటులూ, దర్శకుల మరణాలు తెలుగు ఇండస్ట్రీని కొంత కలవర పెట్టాయి.
కొన్నేళ్ళుగా సినిమాలకి దూరం
కొంత
కాలంగా
ప్రశాంతంగా
ఉన్న
టాలీవుడ్
మేడసాని
మృతి
తో
మళ్ళీ
విషాదం
లో
మునిగి
పోయింది.
గత
కొన్నేళ్ళుగా
సినిమాలకి
దూరంగానే
ఉన్న
ఆయన
శ్రీవిద్యానికేతన్
విద్యాసంస్థల
కోశాధికారిగా
కూడా
వ్యవహరించి
ప్రస్తుతం
స్వగ్రామం
లోనే
విశ్రాంతిగా
గడుపుతున్నారు.
బావగానే కాకుండా సినీ నిర్మాతగా, తన స్నేహితుడిగా
తెలుగు ఇండస్ట్రీలో 1980,90 దశకాల్లో వచ్చిన సినిమాలకు వేంకటాద్రి నాయుడు నిర్మాతగా పలు సినిమాలు నిర్మించారు. వాటిలో మోహన్ బాబు సినిమాలు కూడా ఉన్నాయి. సొంత బావగానే కాకుండా సినీ నిర్మాతగా, తన స్నేహితుడిగా చెప్పుకునే వేంకటాద్రి నాయుడు మరణం మంచు మోహన్ బాబు కి మరింత ఎక్కువ భాదనే కలిగించిందట.