For Quick Alerts
For Daily Alerts
Don't Miss!
- Sports క్లాసెన్కు కావ్య మారన్ స్పెషల్ గిఫ్ట్!
- News Atchannaidu: అచ్చెన్నాయుడికి ఎన్నికల వేళ హైకోర్టులో భారీ ఊరట..!
- Finance Ambani-Adani: చేతులు కలిపిన అంబానీ-అదానీ.. 20 ఏళ్లకు అగ్రిమెంట్.. ఆ స్టాక్ దూకుడు..
- Automobiles హ్యుందాయ్ కస్టమర్లకు అదిరిపోయే న్యూస్.. వేసవిలో ప్రత్యేకంగా సర్వీస్ క్యాంప్.. ఎప్పటివరకు అంటే.??
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
- Lifestyle నోరూరించే పచ్చి మామిడికాయ గొజ్జు మామిడికాయ కర్రీ వేడివేడి అన్నంతో తింటుంటే ఆహా అనాల్సిందే..
- Technology ఆపిల్ వరల్డ్ వైడ్ డెవలపర్ కాన్ఫరెన్స్ 2024 తేదీ వెల్లడి.. iOS 18, GenAI పై కీలక ప్రకటనలకు అవకాశం..!
నాకు పళ్ళూడాయి..శ్యామ్ ప్రసాద్ రెడ్డి
News
oi-Staff
By Staff
|
అరుంధతి చిత్రంతో చరిత్రను క్రియేట్ చేసిన శ్యామ్ ప్రసాద్ రెడ్డి తాజాగా కలవరమాయే మదిలో చిత్రం ఆడియో పంక్షన్ కి అటెండయ్యారు. ఆ సందర్భంగా ఆయన ఆ సినిమాతో నాకు ఫళ్లూడాయి అని కామెంట్ చేసారు. యాంకర్ ఝాన్సీ భారీ చిత్రాల నిర్మాత అని ఆయన్ని సంబోధించినప్పుడు ఆయన తన ప్రసంగంలో పై విధంగా వ్యాఖ్యానించారు. "నేను అన్నీ చిన్న సినిమాలే తీశాను. ఒకే ఒక భారీ చిత్రం తీశాను. దాంతో నా పళ్ళూడాయి" అన్నారు. ఆయన నిర్మించిన భారీ బడ్జెట్ చిత్రం మెగాస్టార్ హీరోగా నటించగా, కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన "అంజి". ఈ చిత్రం ఫ్లాఫ్ టాక్ తెచ్చుకోవటంతో శ్యామ్ ప్రసాద్ రెడ్డిని ఆర్ధికంగా దెబ్బతీసింది.
Comments
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Allow Notifications
You have already subscribed
Read more about: shyam prasad reddy kalavaramaya madilo arundhati anushka chiranjeevi anji కోడి రామకృష్ణ అంజి మెగాస్టార్ యాంకర్ ఝాన్సీ శ్యామ్ ప్రసాద్ రెడ్డి అరుంధతి
Story first published: Monday, June 22, 2009, 16:41 [IST]
Other articles published on Jun 22, 2009