For Quick Alerts
For Daily Alerts
Don't Miss!
- News కేసీఆర్ భరోసా: 22 నుంచి బస్సు యాత్రతో జనంలోకి
- Sports భార్య పేరు చెప్పి.. DK నోరు మూయించిన కోహ్లి Video
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
నాకు పళ్ళూడాయి..శ్యామ్ ప్రసాద్ రెడ్డి
News
oi-Staff
By Staff
|
అరుంధతి చిత్రంతో చరిత్రను క్రియేట్ చేసిన శ్యామ్ ప్రసాద్ రెడ్డి తాజాగా కలవరమాయే మదిలో చిత్రం ఆడియో పంక్షన్ కి అటెండయ్యారు. ఆ సందర్భంగా ఆయన ఆ సినిమాతో నాకు ఫళ్లూడాయి అని కామెంట్ చేసారు. యాంకర్ ఝాన్సీ భారీ చిత్రాల నిర్మాత అని ఆయన్ని సంబోధించినప్పుడు ఆయన తన ప్రసంగంలో పై విధంగా వ్యాఖ్యానించారు. "నేను అన్నీ చిన్న సినిమాలే తీశాను. ఒకే ఒక భారీ చిత్రం తీశాను. దాంతో నా పళ్ళూడాయి" అన్నారు. ఆయన నిర్మించిన భారీ బడ్జెట్ చిత్రం మెగాస్టార్ హీరోగా నటించగా, కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన "అంజి". ఈ చిత్రం ఫ్లాఫ్ టాక్ తెచ్చుకోవటంతో శ్యామ్ ప్రసాద్ రెడ్డిని ఆర్ధికంగా దెబ్బతీసింది.
Comments
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Allow Notifications
You have already subscribed
Read more about: shyam prasad reddy kalavaramaya madilo arundhati anushka chiranjeevi anji కోడి రామకృష్ణ అంజి మెగాస్టార్ యాంకర్ ఝాన్సీ శ్యామ్ ప్రసాద్ రెడ్డి అరుంధతి
Story first published: Monday, June 22, 2009, 16:41 [IST]
Other articles published on Jun 22, 2009