For Daily Alerts
Don't Miss!
- Sports T20 World Cup 2024 బ్రాండ్ అంబాసిడర్గా పరుగుల చిరుత.!
- News కూతురు ఎవరికైనా కూతురే, ఎన్నికల సమయంలో రాజకీయాలా, నీతులు చెబుతున్న లీడర్!
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
'కొమరం పులి' నిర్మాతలను డబ్బులడిన ఆధారాలు
News
oi-Surya Prakash Josyula
By Srikanya
|
"'కొమరం పులి' సినిమా నిర్మాతలను ఓయూ జేఏసీలో భాగమైన టీఆర్ఎస్ విద్యార్థి విభాగం నాయకులు డబ్బులు అడిగినట్లు మా వద్ద ఆధారాలు ఉన్నా యి. అయితే సమయం వచ్చినప్పుడు వాటిని బయట పెడతాం. మేం చేసిన ఆరోపణలను ఆధారాలతో బయటపెడితే, టీఆర్ఎస్ విద్యార్థి విభాగం నేతలు ప్రత్యేక వాదాన్ని విడనాడి, సమైక్య వాదంవైపు మళ్లుతారా?" అని ప్రజారాజ్యం పార్టీ మహిళా నేత శోభారాణి సవాల్ విసిరారు. తమ పార్టీ అధ్యక్షుడు చిరంజీవిపై వారు చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుపట్టారు. 24 గంటల్లో చెప్పాలంటూ చిరంజీవికి గడువు విధించడానికి టీఆర్ఎస్ విద్యార్థి నేతలకు ఉన్న అర్హత ఏమిటని ప్రశ్నించారు. అలాగే...'కొమరం పులి'లో 'కొమరం' అనే పదాన్ని తొలగించడం వల్ల ఒక మహానుభావుడిని స్మరించుకునే అవకాశాన్ని తెలంగాణవాదులు కోల్పోయేటట్లు చేశారన్నారు.
Comments
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Allow Notifications
You have already subscribed
Read more about: పులి శోభారాణి ప్రజారాజ్యం చిరంజీవి తెలంగాణ puli shobha rani prajarajyam chiranjeevi telangana
Story first published: Sunday, September 12, 2010, 12:08 [IST]
Other articles published on Sep 12, 2010