For Quick Alerts
For Daily Alerts
Don't Miss!
- Sports RR vs DC: కన్నీటి పర్యంతమైన రియాన్ పరాగ్!
- News గ్యాంగ్స్టర్, రాజకీయ నేత ముఖ్తార్ అన్సారీ గుండెపోటుతో మృతి
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
'కొమరం పులి' నిర్మాతలను డబ్బులడిన ఆధారాలు
News
oi-Surya Prakash Josyula
By Srikanya
|
"'కొమరం పులి' సినిమా నిర్మాతలను ఓయూ జేఏసీలో భాగమైన టీఆర్ఎస్ విద్యార్థి విభాగం నాయకులు డబ్బులు అడిగినట్లు మా వద్ద ఆధారాలు ఉన్నా యి. అయితే సమయం వచ్చినప్పుడు వాటిని బయట పెడతాం. మేం చేసిన ఆరోపణలను ఆధారాలతో బయటపెడితే, టీఆర్ఎస్ విద్యార్థి విభాగం నేతలు ప్రత్యేక వాదాన్ని విడనాడి, సమైక్య వాదంవైపు మళ్లుతారా?" అని ప్రజారాజ్యం పార్టీ మహిళా నేత శోభారాణి సవాల్ విసిరారు. తమ పార్టీ అధ్యక్షుడు చిరంజీవిపై వారు చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుపట్టారు. 24 గంటల్లో చెప్పాలంటూ చిరంజీవికి గడువు విధించడానికి టీఆర్ఎస్ విద్యార్థి నేతలకు ఉన్న అర్హత ఏమిటని ప్రశ్నించారు. అలాగే...'కొమరం పులి'లో 'కొమరం' అనే పదాన్ని తొలగించడం వల్ల ఒక మహానుభావుడిని స్మరించుకునే అవకాశాన్ని తెలంగాణవాదులు కోల్పోయేటట్లు చేశారన్నారు.
Comments
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Allow Notifications
You have already subscribed
Read more about: పులి శోభారాణి ప్రజారాజ్యం చిరంజీవి తెలంగాణ puli shobha rani prajarajyam chiranjeevi telangana
Story first published: Sunday, September 12, 2010, 12:08 [IST]
Other articles published on Sep 12, 2010