Don't Miss!
- News బీఆర్ఎస్కు బిగ్ షాక్.. కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకున్న వరంగల్ నగర మేయర్ గుండు సుధారాణి
- Sports SRHకు భయపడి CSK సంచలన నిర్ణయం: ధోనీ మైండ్ గేమ్?
- Finance Stock Market Close: భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు..
- Lifestyle హడలెత్తిస్తున్న Bird Flu పాలు,గుడ్లు మరియు చికెన్ తినడం సురక్షితమేనా?మనుషులకూ వ్యాపిస్తుందా..నిపుణులు ఏమంటారు?
- Technology Infinix GT 20 Pro 5G డిజైన్ రెండర్లు లీక్ అయ్యాయి! స్పెసిఫికేషన్ల వివరాలు
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
‘మర్యాద రామన్న’, ‘పులి’ల డబుల్ ధమాకా...!?
సునీల్ హీరోగా, సలోని హీరోయిన్ గా రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'మర్యాద రామన్న" ఈ రోజు (23.07.10)రాష్ట్రమంతటా 325 ప్రింట్లతో 400థియేటర్లలో విడుదలైంది కాగా ఈ సినిమా చూడటానికి వెళ్ళిన వాళ్ళు ఖుషి డైరక్టర్ ఎస్ జె సూర్య ధర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందుతోన్న 'కొమరం పులి" సినిమా ట్రెలర్ ను థియేటర్ లో చూడొచ్చు.
'మర్యాద రామన్న" ఆడుతోన్న ప్రతి థియేటర్లోనూ 'కొమరం పులి" ట్రైలర్ ప్రదర్శించబడుతుందని ఈ చిత్ర నిర్మిత శింగనమల రమేష్ తెలిపాడు. ఈ ట్రైలర్ చాలా బాగుందని సమాచారమ్. పులి ఆడియో విడుదలతో పవన్ ఫ్యాన్స్ తో ఎఆర్ రెహమాన్ సంగీతానికి మార్కెట్ లో గుడ్ టాక్ తెచ్చుకొంటేంది. పవన్ ఫ్యాన్న్స్ పులి విడుదలకు ముందే మర్యాద రామన్నలో ట్రెలర్స్ చూడొచ్చొని తెగ సంబరపడిపోతున్నారు. ఇందంతా చూస్తోంటే ఈ రెండు సినిమాలు ఖచ్చితంగా రికార్డ్సే అని ఫాన్స్ టాక్. సో..'మర్యాద రామన్న" చూడటానికి వెళితే 'కొమరం పులి" ట్రెలర్ చూడొచ్చన్నమాట. డబుల్ ధమాకా అంటే ఇదేనేమో...