Don't Miss!
- Sports 500 టీ20 మ్యాచ్ ఆడబోతున్న ఐపీఎల్ స్టార్: మ్యాన్ ఆఫ్ మెయిడెన్ ఓవర్స్
- News వైసీపీకి చిక్కిన లోకేష్ ట్వీట్..ఆ వెంటనే ఏం చేశారంటే..?
- Finance Gold Rate Today: బంగారం ప్రియులకు షాక్.. పెరిగిన ధర..!
- Technology వాట్సాప్ కాలింగ్ ఫీచర్ వినియోగిస్తున్నారా.. అయితే ఈ అప్డేట్ మీకోసమే..!!
- Automobiles రూ. 10 లక్షల ధరలో టాటా నెక్సాన్ AMT కొత్త వేరియంట్లు విడుదల.. వివరాలివే.!!
- Lifestyle Lok Sabha Election 2024:మరో 3 నెలల్లో పట్టాభిషేకం ఎవరికి? జ్యోతిష్యం ఏ పార్టీకి స్ట్రాంగ్ గా సపోర్ట్ చేస్తోంది
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
ఆ హీరోయిన్ల చర్యలు తీసుకోవాలి: సౌమ్య
'మా"(మూవీ ఆర్టిస్టు అసోసియేషన్)లో సభ్యత్వం తీసుకోని హీరోయిన్లపై త్వరగా చర్యలు తీసుకోవాలని..మరో హీరోయిన్ సౌమ్య వ్యాఖ్యానించారు. శుకవారం ఆమె హీడియాతో మాట్లాడుతూ ఇంత కాలం వారు వారు ప్రవర్తించిన తీరు 'మా"ను అవమాన పరిచే విధంగా ఉందని ఆమె పేర్కొన్నారు. వారిపై కఠిన చర్యలు తీసుకుంటే తప్ప ఇలాంటి మళ్లీ పునరావృతం కావన్నారు. ఇటీవల విడుదలైన 'ముగ్గురు" సినిమా ద్వారా సౌమ్య లైమ్ లైట్ లోకి వచ్చింది.
'మా"లో సభ్యత్వం తీసుకోని కారణంగా తమన్నా, సమంత, ఇలియాన, తాప్సీ, జెనీలియా, నిత్యమీనన్, పార్వతి మెల్టన్, స్నేహ తో పాటు పలువరు హీరోయిన్లు, క్యారెక్టర్ ఆర్టిస్టులపై నటులపై తెలుగు మూవీ ఆర్టిస్టు అసోసియేషన్ (మా) నిషేదాస్త్రం సంధించించిన విషయం తెలిసిందే. నెలరోజులలోపు వారి స్పందన రాకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కొనాల్సి వస్తుందని 'మా" అధ్యక్షుడు మురళీ మోహన్ హెచ్చరించారు కూడా..