For Quick Alerts
For Daily Alerts
Don't Miss!
- Sports RR vs DC: కన్నీటి పర్యంతమైన రియాన్ పరాగ్!
- News గ్యాంగ్స్టర్, రాజకీయ నేత ముఖ్తార్ అన్సారీ గుండెపోటుతో మృతి
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
న్యూస్ రీడర్ అవతారమెత్తుతున్న పూరీ జగన్నాధ్
News
oi-Surya Prakash Josyula
By Srikanya
|
ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాధ్ త్వరలో న్యూస్ రీడర్ గా కనిపించనున్నాడు. తన లేటెస్ట్ చిత్రాలు ఏక్ నిరంజన్, బంపర్ ఆఫర్ ప్రమోట్ చేసుకోవటానికి ఆయన చేసే సరదా ప్రయత్నం ఇది. ఈ పోగ్రామ్ జీ ఇరవై నాలుగు గంటలు ఛానెల్ లో రానుంది. ఇప్పటికే ఈ చిత్రం కోసం ఆయన టీవీ ఛానెల్స్ లో ప్రివ్యూ పేరట ఓ పోగ్రాం చేస్తున్నారు. ఇక ఈ పోగ్రాం ప్రమోటింగ్ పర్పస్ లో ఉంటుంది. బంపర్ ఆఫర్ చిత్రం కలెక్షన్స్ డల్ అవుతున్న నేపధ్యంలో ఈ పోగ్రాం ప్లాన్ చేసినట్లు సమాచారం.
Comments
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Allow Notifications
You have already subscribed
Read more about: పూరీ జగన్నాధ్ ఏక్ నిరంజన్ ప్రభాస్ కంగనా బంపర్ ఆఫర్ బిందు మాధవి న్యూస్ రీడర్ puri jagannath bumper offer ek niranjan prabhas kangana sairam shankar bindu madhavi
Story first published: Thursday, October 29, 2009, 16:53 [IST]
Other articles published on Oct 29, 2009