For Quick Alerts
For Daily Alerts
Don't Miss!
- News ఉండి టీడీపీలో వార్ - మారుతున్న లెక్కలు, ఆడియో వైరల్..!!
- Finance Stock Market: ప్లాట్ గా స్టాక్ మార్కెట్లు.. టెక్ మహీంద్రాలో భారీ కుదుపు..!
- Lifestyle ప్రపంచంలోనే అత్యంత పోషకమైన వేచూర్ ఆవు పాలు: గిన్నీస్ రికార్డ్ సాధించిన ఈ ఆవు గురించి ఆసక్తికరమైన విషయాలు
- Sports RCBకి గుడ్ న్యూస్: ప్లే ఆఫ్స్కు ఇలా ఈజీగా చేరొచ్చు!
- Automobiles కొత్త ఆస్టన్ మార్టిన్ వాంటేజ్ కూల్ స్పోర్ట్స్ కారు లాంచ్.. గంటకు 325 కి.మీ వేగం.. ధర, ఫీచర్లు ఇవే..
- Technology Nokia మాతృ సంస్థ HMD నుంచి మూడు కొత్త ఫోన్లు లాంచ్! ధర, స్పెసిఫికేషన్ల వివరాలు
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
న్యూస్ రీడర్ అవతారమెత్తుతున్న పూరీ జగన్నాధ్
News
oi-Surya Prakash Josyula
By Srikanya
|
ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాధ్ త్వరలో న్యూస్ రీడర్ గా కనిపించనున్నాడు. తన లేటెస్ట్ చిత్రాలు ఏక్ నిరంజన్, బంపర్ ఆఫర్ ప్రమోట్ చేసుకోవటానికి ఆయన చేసే సరదా ప్రయత్నం ఇది. ఈ పోగ్రామ్ జీ ఇరవై నాలుగు గంటలు ఛానెల్ లో రానుంది. ఇప్పటికే ఈ చిత్రం కోసం ఆయన టీవీ ఛానెల్స్ లో ప్రివ్యూ పేరట ఓ పోగ్రాం చేస్తున్నారు. ఇక ఈ పోగ్రాం ప్రమోటింగ్ పర్పస్ లో ఉంటుంది. బంపర్ ఆఫర్ చిత్రం కలెక్షన్స్ డల్ అవుతున్న నేపధ్యంలో ఈ పోగ్రాం ప్లాన్ చేసినట్లు సమాచారం.
Comments
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Allow Notifications
You have already subscribed
Read more about: పూరీ జగన్నాధ్ ఏక్ నిరంజన్ ప్రభాస్ కంగనా బంపర్ ఆఫర్ బిందు మాధవి న్యూస్ రీడర్ puri jagannath bumper offer ek niranjan prabhas kangana sairam shankar bindu madhavi
Story first published: Thursday, October 29, 2009, 16:53 [IST]
Other articles published on Oct 29, 2009