For Quick Alerts
For Daily Alerts
Don't Miss!
- News ముస్లీం రిజర్వేషన్లపై మాజీ సీఎం సంచలన వ్యాఖ్యలు, మేము వస్తే ఖేల్ కథం !
- Sports IPL 2024: రుతురాజ్ గైక్వాడ్పై అంబటి రాయుడు విమర్శలు.. తప్పుబట్టిన సిక్సర్ల సిద్దు!
- Lifestyle మండిపోయే ఎండలో చల్లగా దద్దోజనాన్ని ఇలా చేసుకోండి..?
- Automobiles మరో సమస్యలో చిక్కుకున్న శిల్పా శెట్టి భర్త.. ఆ లగ్జరీ కార్లు సీజ్
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
- Technology Realme నుంచి రెండు కొత్త ఫోన్లు లాంచ్ అయ్యాయి! ధర రూ.11,999 కే మొదలు
న్యూస్ రీడర్ అవతారమెత్తుతున్న పూరీ జగన్నాధ్
News
oi-Surya Prakash Josyula
By Srikanya
|
ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాధ్ త్వరలో న్యూస్ రీడర్ గా కనిపించనున్నాడు. తన లేటెస్ట్ చిత్రాలు ఏక్ నిరంజన్, బంపర్ ఆఫర్ ప్రమోట్ చేసుకోవటానికి ఆయన చేసే సరదా ప్రయత్నం ఇది. ఈ పోగ్రామ్ జీ ఇరవై నాలుగు గంటలు ఛానెల్ లో రానుంది. ఇప్పటికే ఈ చిత్రం కోసం ఆయన టీవీ ఛానెల్స్ లో ప్రివ్యూ పేరట ఓ పోగ్రాం చేస్తున్నారు. ఇక ఈ పోగ్రాం ప్రమోటింగ్ పర్పస్ లో ఉంటుంది. బంపర్ ఆఫర్ చిత్రం కలెక్షన్స్ డల్ అవుతున్న నేపధ్యంలో ఈ పోగ్రాం ప్లాన్ చేసినట్లు సమాచారం.
Comments
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Allow Notifications
You have already subscribed
Read more about: పూరీ జగన్నాధ్ ఏక్ నిరంజన్ ప్రభాస్ కంగనా బంపర్ ఆఫర్ బిందు మాధవి న్యూస్ రీడర్ puri jagannath bumper offer ek niranjan prabhas kangana sairam shankar bindu madhavi
Story first published: Thursday, October 29, 2009, 16:53 [IST]
Other articles published on Oct 29, 2009