Don't Miss!
- Lifestyle Human Brain Size రోజు రోజుకు పెరుగుతున్న మానవ మెదడు సైజు, రాబోవు కాలంలో బహుషా ఈ వ్యాధులు ఉండవకపోవచ్చు..
- Automobiles భారత్లో లాంచ్ అయిన సుజుకి కొత్త బైక్ ఇదే.. ధర ఎంతో తెలుసా?
- News ఇంటర్ కళాశాలకు వేసవి సెలవులు...ఎప్పటినుంచంటే..?
- Finance Shapoorji Pallonji IPO: షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ నుంచి భారీ ఐపీఓ..
- Sports SRH Playing XI: ఆ బౌలర్పై వేటు.. గుజరాత్తో తలపడే సన్రైజర్స్ హైదరాబాద్ తుది జట్టు ఇదే!
- Travel నహర్ఘర్ కోట దెయ్యాల కోటగా ఎందుకు మారింది? ఈ స్టోరీ తెలిస్తే ఆశ్చర్యపోతారు!
- Technology ధర రూ.17999 కే 108MP కెమెరా, 6000mAh బ్యాటరీ, 6.78 అంగుళాల డిస్ప్లే 5G స్మార్ట్ఫోన్..!!
ఆ హీరోయిన్ కి పూరీ జగన్నాధ్ ప్రత్యేక క్లాసులు
పూరీ జగన్నాధ్ కి ముంబైలో బాలీవుడ్ హీరోయిన్ కంగనా రౌనత్ కంపెనీ ఇస్తున్న సంగతి తెలిసిందే. దాంతో ఆ రుణం తీర్చుకోవాలనుకున్నాడో ఏమో గానీ ఆమెకు కొన్ని ప్రత్యేక క్లాసులు చెప్తున్నాడని ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది. అవి విన్న కంగనా రౌనత్ రీసెంట్ గా క్రిటిక్స్ ని తిడుతూ మీడియా లో ఫైర్ అయిపోయింది. తన తాజా చిత్రం తను వెడ్స్ మను లో తాను అధ్బుతంగా నటించినా అంతా మాధవన్ నే పొగిడారని, తన నటనను నెగ్లెట్ చేసారని, అయినా కలెక్షన్స్ కు లోటు లేదని ,రివ్యూలు చదివి ఎవరూ ధియోటర్స్ కు రారని ఓ రేంజిలో విరుచుకుపడింది.
దానికి కారణం ఆమెతో ప్రస్తుతం చక్కర్లు కొడుతున్న పూరీ జగన్నాధ్ అంటున్నారు. అమితాబ్ తో బుడ్డా చిత్రం రూపొందిస్తున్న పూరీ కి ఆమె అక్కడ గైడ్ లా మారింది. ఇక పూరితో ఆమె ఏక్ నిరంజన్ చిత్రం చేసింది. అలాగే పూరి మాటలు విని రామ్ గోపాల్ వర్మ కూడా తన తాజా చిత్రం కథ,స్క్ర్రీన్ ప్లే,దర్శకత్వం ...అప్పలరాజు చిత్రంలో వెబ్ సైట్ రివ్యూలు మీద సెటైర్స్ వేసాడని అంటున్నారు. మొత్తానికి పూరి జగన్నాధ్ తన ప్రయత్నం తాను చేస్తున్నాడన్నమాట.