Don't Miss!
- Sports సారీ బ్రదర్.. కావాలని కొట్టలేదు - పంత్ ఎమోషనల్ Video
- Finance Nestle India: అదిరిపోయే లాభాలు ప్రకటించిన నెస్లే ఇండియా..
- News రాయలసీమలో టీడీపీకి బిగ్ షాక్ .. వైసీపీలోకి కీలక నేత
- Technology Infinix GT 20 Pro 5G డిజైన్ రెండర్లు లీక్ అయ్యాయి! స్పెసిఫికేషన్ల వివరాలు
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Lifestyle వేసవిలో మైగ్రేన్ తలనొప్పి ఎందుకు పెరుగుతుంది, లక్షణాలు, ఉపశమనం ఎలా పొందాలో తెలుసుకోండి
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
ఆ హీరోయిన్ కి పూరీ జగన్నాధ్ ప్రత్యేక క్లాసులు
పూరీ జగన్నాధ్ కి ముంబైలో బాలీవుడ్ హీరోయిన్ కంగనా రౌనత్ కంపెనీ ఇస్తున్న సంగతి తెలిసిందే. దాంతో ఆ రుణం తీర్చుకోవాలనుకున్నాడో ఏమో గానీ ఆమెకు కొన్ని ప్రత్యేక క్లాసులు చెప్తున్నాడని ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది. అవి విన్న కంగనా రౌనత్ రీసెంట్ గా క్రిటిక్స్ ని తిడుతూ మీడియా లో ఫైర్ అయిపోయింది. తన తాజా చిత్రం తను వెడ్స్ మను లో తాను అధ్బుతంగా నటించినా అంతా మాధవన్ నే పొగిడారని, తన నటనను నెగ్లెట్ చేసారని, అయినా కలెక్షన్స్ కు లోటు లేదని ,రివ్యూలు చదివి ఎవరూ ధియోటర్స్ కు రారని ఓ రేంజిలో విరుచుకుపడింది.
దానికి కారణం ఆమెతో ప్రస్తుతం చక్కర్లు కొడుతున్న పూరీ జగన్నాధ్ అంటున్నారు. అమితాబ్ తో బుడ్డా చిత్రం రూపొందిస్తున్న పూరీ కి ఆమె అక్కడ గైడ్ లా మారింది. ఇక పూరితో ఆమె ఏక్ నిరంజన్ చిత్రం చేసింది. అలాగే పూరి మాటలు విని రామ్ గోపాల్ వర్మ కూడా తన తాజా చిత్రం కథ,స్క్ర్రీన్ ప్లే,దర్శకత్వం ...అప్పలరాజు చిత్రంలో వెబ్ సైట్ రివ్యూలు మీద సెటైర్స్ వేసాడని అంటున్నారు. మొత్తానికి పూరి జగన్నాధ్ తన ప్రయత్నం తాను చేస్తున్నాడన్నమాట.