Don't Miss!
- Lifestyle బీట్రూట్ జ్యూస్ తాగితే ఇన్ని ప్రయోజనాలా..? వారంపాటు తాగితే ఎలాంటి ఫలితముంటుందంటే..?
- News టీడీపీ గెలుపు కష్టమే.. ఎంపీ అభ్యర్థి అభ్యర్థి లావు కృష్ణ దేవరాయలు షాకింగ్ కామెంట్స్
- Technology ఫిజికల్ బటన్ లు లేకుండా రానున్న iPhone 16 ! డిజైన్ వివరాలు లీక్
- Automobiles 2024 Jeep Wrangler Facelift Review Video జీప్ రాంగ్లర్ ఫేస్లిఫ్ట్ ఆఫ్రోడర్ ఫుల్ రివ్యూ వీడియో
- Finance ITC: ఐటీసీ ఇన్వెస్టర్లకు శుభవార్త.. !
- Sports చరిత్ర సృష్టించిన అక్షర్ & పంత్ క్రేజీ రికార్డు
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
చిరు సినిమాకి వాళ్ళిద్దరూ స్క్రిప్టు రాస్తున్నారు
చిరంజీవి 150వ చిత్రాన్ని పూరీ జగన్నాధ్ దర్శకత్వంలో రామ్ గోపాల్ వర్మ పర్యవేక్షణలో చేస్తానని మాట ఇచ్చిన సంగతి తెలిసిందే. దాంతో రామ్ గోపాల్ వర్మ, పూరీ కలిసి ఇద్దరూ స్క్రిప్టుని వండే పనిలో పడ్డారుట.ఇందుకు సంభందించిన పనులు రామ్ గోపాల్ వర్మ ముంబై ఆపీసులో స్పీడుగా జరుగుతున్నాయని వినికిడి. పూరీ..అమితాబ్ కి లేటు వయస్సులో హిట్ ఇచ్చినట్లుగానే చిరుకికూడా ఆయన అభిమానులు ఇష్టపడే సీన్స్ తో కథ రాయాలని కూర్చుని ప్రిపేర్ చేస్తున్నట్లు సమాచారం. అలాగే ఈ చిత్రం కమర్షియల్ ఎంటర్టైనర్ గా ఉండాలని చిరంజీవి ఆదేశించారట. అందేగాక ఠాగూర్,స్టాలిన్ తరహా జనాలకి సంభందించిన సీన్స్ ఉండాలని మరీ మరీ చెప్పారట. ఇక మహేష్ తో చేసే ది బిజినెస్ మెన్ చిత్రం పూర్తయ్యాక పూరీ ఈ చిత్రం షూటింగ్ ప్రారంభిస్తారు. రామ్ చరణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తారు. రామ్ చరణ్ ని పరిచయం చేస్తూ పూరీ రూపొందించిన చిరుత చిత్రం మంచి విజయాన్ని సాదించిన సంగతి తెలిసిందే.