For Quick Alerts
For Daily Alerts
Don't Miss!
- News Gannavaram: ఒకే రోజు వంశీ, యార్లగడ్డ నామినేషన్- ఇద్దరికీ షాక్..?
- Lifestyle నిమ్మరసంతో ఇన్ని ప్రయోజనాలాా..? కిడ్నీలో రాళ్లు కూడా మాయం, ఇంకా ఎన్నో..!
- Finance HDFC Bank: అంచనాకు అనుగుణంగానే హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఫలితాలు..!
- Sports IPL 2024: ధోనీపై గంభీర్ అక్కసు.. మండిపడుతున్న చెన్నై ఫ్యాన్స్!
- Automobiles త్వరలోనే ఎయిర్ ట్యాక్సీ సర్వీస్.. 7 నిమిషాల్లో 30 కి.మీ జర్నీ.. ఇండిగో గుడ్ న్యూస్
- Technology ధర రూ.1099 కే నావిగేషన్ ఫీచర్ తో boAt స్మార్ట్ వాచ్! సేల్, ఫీచర్ల వివరాలు
- Travel తెలంగాణ టూరిజం.. హైదరాబాద్ టు షిర్డీ ఫ్లైట్ టూర్ ప్యాకేజీ..
అందుకే రాధ కూతురు
News
oi-Staff
By Staff
|
ఈలోగా నాగచైతన్య సినిమాలో కొత్త హీరోయిన్ కావాలి అనిపించినప్పుడు పాత్ర ప్రకారం కాస్త నృత్యంలో ప్రవేశం ఉన్న అమ్మాయైతే బావుంటుందని చాలా మందిని చూసారు. అయితే ఎవరూ సెట్ కాలేదు.ఇక కొత్త బంగారు లోకం అమ్మాయినే కన్ఫర్మ్ చేద్దామనుకునే సరికి తెలిసున్న వారి ద్వారా రాధ కూతురు ప్రస్తావన వచ్చింది. వెంటనే ఫోటో షూట్ చేసి ఓకే చేసారు. ఎందుకంటే ఆమెకు భరత నాట్యంలో మంచి ప్రావీణ్యం ఉంది.
అందులోనూ పాత పరిచయాలు కూడా కావటంతో వెంటనే మెటీరియలైజ్ అయ్యింది.అయితే రెండో హీరోయిన్గా "కొండంత బంగారు లోకం' ఫేమ్ శ్వేత బసు ప్రసాద్ నటించనున్నారని సమాచారం. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని పరిచయ దర్శకుడు వాసువర్మ తెరకెక్కించనున్నారు.ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కార్యక్రమాలు రాజస్థాన్లో జరుగుతున్నాయి.
Comments
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Allow Notifications
You have already subscribed
Read more about: movies telugu naga chaitanya karthika radha nagarjuna swetha prasad నాగార్జున రాధ నాగచైతన్య కార్తీక
Story first published: Wednesday, January 7, 2009, 15:54 [IST]
Other articles published on Jan 7, 2009