ఎఆర్ రహమాన్ కి మరో అరుదైన పురస్కారం

By Srikanya

ఆస్కార్ విన్నర్ ఎఆర్ రహమాన్..తాజాగా 'పర్సన్ ఆఫ్ ది ఇండియా'గా ఎంపికయ్యారు. టాప్ బిజినెస్ మ్యాగజైన్స్ లో ఒకటైన పోబ్స్ పత్రిక ఆ అవార్డుకు ఆయన్ని సెలక్ట్ చేసింది. భారతదేశాన్ని ప్రభావితం చేసిన ఇరవై ఒక్క మంది ప్రముఖుల్లో ఎఆర్ రహమాన్ ప్రధమ స్ధానంలో ఉన్నారంటూ ఆ పత్రిక పేర్కొంది. ఆ ఇరవై ఒక్క మందిలో ఛేతన్ భగత్, మహేంద్ర సింగ్, రాహుల్ గాందీ వంటి వారు ఉండటం విశేషం. ఈ పత్రిక ఈ అవార్డు ఎంపిక కోసం పోల్ నిర్వహించింది. ఎంతో ప్రతిష్టాత్మకంగా జరిగిన ఈ పోల్ లీడర్ షిప్, ధైర్యం, మార్గదర్శకత, భారతీయత అనే అంశాలు ఆధారంగా ఎంపిక చేసారు. పోస్ట్ ద్వారా,వెబ్ సైట్ ద్వారా, ఎస్.ఎమ్.ఎస్ ల ద్వారా ఈ ఎన్నిక పబ్లిక ఓట్స్ ని బేస్ చేసుకుని నిర్ధారించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X