twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఎఆర్ రహమాన్ కి మరో అరుదైన పురస్కారం

    By Srikanya
    |

    ఆస్కార్ విన్నర్ ఎఆర్ రహమాన్..తాజాగా 'పర్సన్ ఆఫ్ ది ఇండియా'గా ఎంపికయ్యారు. టాప్ బిజినెస్ మ్యాగజైన్స్ లో ఒకటైన పోబ్స్ పత్రిక ఆ అవార్డుకు ఆయన్ని సెలక్ట్ చేసింది. భారతదేశాన్ని ప్రభావితం చేసిన ఇరవై ఒక్క మంది ప్రముఖుల్లో ఎఆర్ రహమాన్ ప్రధమ స్ధానంలో ఉన్నారంటూ ఆ పత్రిక పేర్కొంది. ఆ ఇరవై ఒక్క మందిలో ఛేతన్ భగత్, మహేంద్ర సింగ్, రాహుల్ గాందీ వంటి వారు ఉండటం విశేషం. ఈ పత్రిక ఈ అవార్డు ఎంపిక కోసం పోల్ నిర్వహించింది. ఎంతో ప్రతిష్టాత్మకంగా జరిగిన ఈ పోల్ లీడర్ షిప్, ధైర్యం, మార్గదర్శకత, భారతీయత అనే అంశాలు ఆధారంగా ఎంపిక చేసారు. పోస్ట్ ద్వారా,వెబ్ సైట్ ద్వారా, ఎస్.ఎమ్.ఎస్ ల ద్వారా ఈ ఎన్నిక పబ్లిక ఓట్స్ ని బేస్ చేసుకుని నిర్ధారించారు.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X