ఎన్టీఆర్‌-రాజ‌మౌళి కాంబినేష‌న్‌లో సినిమా

By Pratap

యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్‌-రాజ‌మౌళి కాంబినేష‌న్‌లో వ‌చ్చిన య‌మ‌దొంగ సినిమా అప్ప‌ట్లో ఓ ట్రెండ్ సెట్ చేసింది. అయితే ఇప్పుడు ఈ హిట్ సినిమాకు సీక్వెల్ వ‌స్తోంది. ఈ సీక్వెల్ మూవీలో కూడా ఎన్టీఆరే హీరోగా క‌నిపించ‌నున్నాడు. అయితే ఈ సినిమాను నిర్మిస్తోంది ఓ టీడీపీ ఎంపీ కావ‌డం విశేషం. ప్ర‌స్తుతం రాజ‌మౌళి బాహుబ‌లి లాంటి హిట్ సినిమాకు కొన‌సాగింపుగా బాహుబలి 2 మూవీని తెర‌కెక్కిస్తున్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X