Don't Miss!
- News చిన్న రాయితో కొడితే హత్యాయత్నం అవుతుందా?
- Sports T20 World Cup: రింకూకు షాక్ ఇచ్చిన బీసీసీఐ.. అతని కోసమే వేటు?
- Technology ధర రూ.10 వేల లోపే, 108MP కెమెరాతో కొత్త ఫోన్! లాంచ్, సేల్ వివరాలు
- Finance Mutual Funds: ఆ కంపెనీల్లో వాటాను పెంచుకున్న మ్యూచువల్ ఫండ్స్..
- Travel శ్రీవారి భక్తులకు శుభవార్త.. ఐఆర్సిటిసి తిరుమల టూర్ ప్యాకేజీ...
- Automobiles కనీవినీ ఎరుగని డిస్కౌంట్స్!.. హ్యుందాయ్ కారు కొనటానికి ఇదే మంచి సమయం
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
‘మెగా’ పొరపాటు....సారీ చెప్పిన రాజమౌళి
హైదరాబాద్: నిన్న శిల్పకళా వేదికలో జరిగిన 'అల్లుడు శీను' ఆడియో వేడుకలో రాజమౌళి మాటల్లో కొన్ని పొరపాట్లు దొర్లిన సంగతి తెలిసిందే. చిరంజీవితో స్టాలిన్ సినిమాకు కూడా వినాయక్ అంతకష్టపడి ఉండడని అల్లుడు శీను సినిమాను ఉద్దేశించి రాజమౌళి వ్యాఖ్యానించారు. కానీ వాస్తవం ఏమిటంటే చిరంజీవి-వినాయక్ కాంబినేషన్లో వచ్చిన సినిమా 'ఠాగూర్'.
తన మాటల్లో పొరపాటు దొర్లడంపై రాజమౌళి అపాలజీ చెప్పారు. ఠాగూర్ అని చెప్పబోయి స్టాలిన్ అని పలికానని తన ఫేస్ బుక్ పేజీలో పోస్టింగ్ లో వివరణ ఇచ్చారు. అపాలజీ చెప్పడం ద్వారా రాజమౌళి తన గ్రేట్ ఆటిట్యూడ్ చాటుకున్నారని పలువురు అభిమానులు అభిప్రాయ పడుతుండటం గమనార్హం.
రాజమౌళి
సినిమాల
విషయానికొస్తే....
ప్రస్తుతం
రాజమౌళి
'బాహుబలి'
సినిమా
తెరకెక్కిస్తున్నారు.
ఈ
చిత్రంలో
ప్రభాస్,
రానా,
అనుష్క
శెట్టి,
తమన్నా
లీడ్
రోల్స్
చేస్తున్నారు.
ఇంకా
రమ్యకృష్ణ,
సత్యరాజ్,
నాసర్,
అడవి
శేష్,
సందీప్
తదితరులు
ముఖ్య
పాత్రలు
పోషిస్తున్నారు.
బాహుబలి
మొదటి
పార్ట్
2015లో
థియేటర్లోకి
వస్తుందని
అంటున్నారు.