Don't Miss!
- Lifestyle పురుషుల్లో ఈ లక్షణాలు ఉంటే.. ఖచ్చితంగా డిప్రెషన్కు గురైనట్టే..!
- Automobiles కారులో ఎక్కువ సౌండ్తో మ్యూజిక్ వింటూ వెళ్తున్నారా.. మీ కారు ప్రమాదానికి గురయ్యే అవకాశం ఎక్కువ.. ఎందుకంటే??
- News మండుటెండల్లో నారాయణ విద్యాసంస్థల సిబ్బందికి ఎన్నికల కష్టం!!
- Sports T20 వరల్డ్ కప్కు భారత తుదిజట్టు ఇదే - సెహ్వాగ్
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
- Technology Realme నుంచి రెండు కొత్త ఫోన్లు లాంచ్ అయ్యాయి! ధర రూ.11,999 కే మొదలు
కామిడీగా రాజశేఖర్ ....
ఇక ఈ ప్రాజెక్టుకు నిర్మాత గా మాగంటి గోపీనాథ్ వ్యవహరించనున్నారు. ప్రస్తుతం తన సహచరి జీవిత దర్శకత్వంలో 'ఖాఖి' రీమేక్ 'సత్యమేవ జయతే' చేస్తున్న రాజశేఖర్ ఈ సినిమా తర్వాత ఈ కొత్త చిత్రం చేయనున్నాడని తెలుస్తోంది. ఇక ఇందులో సుహాసి లీడింగ్ రోల్ చేస్తుంది. మొదట కాజల్ ని అడిగారట కానీ ఆమె బిజీగా ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నారుట.
ఇక
కథప్రకారం
బధ్దకస్తుడైన..తాగుబోతు
లాయర్
గా
రాజశేఖర్
కామిడీ
పండిస్తాడు.
అతనికి
వచ్చిన
ఒక
మిస్టీరియస్
కాల్
అతని
జీవిత
గమనాన్ని
మారుస్తుంది.
ఇక
ఈ
చిత్రానికి
రమణగోగుల
సంగీతం
అందించటానికి
రెడీ
అవుతున్నాడు.
ఆగస్టులో
పూజ
కార్యక్రమాలతో
రెగ్యులర్
షూటింగ్
కి
ప్లాన్
చేస్తున్నారు.
రామ్
ప్రసాద్
'గేమ్'
సినిమా
తర్వాత
పూర్తి
ఖాళీగా
ఉన్నారు.
గత
కొంత
కాలంగా
ఈ
స్క్రిప్టు
స్టోరీ
సిట్టింగ్స్
జరుపుతున్నట్లు
సమాచారం.
ప్రస్తుంతం
రాజశేఖర్
నటించిన
'గోరింటాకు'
రిలీజుకు
రెడీ
అవుతోంది.
అదీ
ఒక
కన్నడ
రీమేక్
కావటం
విశేషం.