For Quick Alerts
For Daily Alerts
Don't Miss!
- News మైలవరం టీడీపీలో బయటపడ్డ విభేదాలు
- Sports SRH Playing XI: అతనిపై వేటు..RCBతో తుది జట్టు ఇదే!
- Finance Banking News: ప్రభుత్వ బ్యాంకులకు ఆ అధికారం లేదు.. బాంబే హైకోర్టు సంచలన తీర్పు..
- Automobiles వందేళ్ల వయసులో తాత జోరు.. 50 ఏళ్ల ప్రీమియర్ పద్మినిలో షికారు.. వీడియో చూసేయండి
- Technology అద్భుతమైన డిజైన్ తో నోకియా కొత్త ఫోన్ Nokia N90 Flip ! వివరాలు
- Lifestyle నిద్రపోకపోతే వచ్చే సమస్యలివే.. తీవ్రంగా హెచ్చరిస్తున్న పరిశోధకులు..!
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
నిజమా? రజనీ అభిమానుల కోసం రూ. 300 కోట్లు?
News
oi-Santhosh
By Bojja Kumar
|
హైదరాబాద్: అభిమానుల అండతో ఎదిగాం....వారి కోసం ఏదైనా చేయాలనే తపన పడే వారిలో రజనీకాంత్ ఒకరు. తాజాగా ఆయన అభిమానుల కోసం సంక్షేమ నిధి ఏర్పాటు చేయాలనే ఆలోచనలో ఉన్నారట. ఇందుకోసం రూ. 300 కోట్లతో నిధి ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం.
ఈ నిధులతో సినిమాలు తీసి....వచ్చిన లాభాలను అభిమానుల సంక్షేమ నిధికి మళ్లించనున్నారట. మరి రజనీకాంత్ ఆలోచన ఎంత వరకు వర్కౌట్ అవుతుంది అనేది తేలాల్సి ఉంది. అయితే రాజనీకాంత్ ఈ ఆలోచన చేయడం వెనక రాజకీయ పరమైన ఆలోచన ఉందని అంటున్నారు.
త్వరలో రజనీకాంత్ రాజకీయాల్లోకి వస్తున్నారని...అందులో భాగంగానే అభిమానుల కోసం ఈ సంక్షేమ నిధి ఏర్పాటు చేస్తున్నట్లు కొందరు అంటున్నారు. ఆ సంగతి ఎలా ఉన్నా రజనీకాంత్ రాజకీయాల్లోకి రాకుండా అడ్డుకునేందుకు, బురద చల్లేందుకు కూడా ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.
Comments
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Allow Notifications
You have already subscribed
English summary
Source said that Rajinikanth to Make his Political Debut in 2016 Tamil Nadu Elections.
Story first published: Saturday, February 14, 2015, 17:24 [IST]
Other articles published on Feb 14, 2015