For Daily Alerts
Don't Miss!
- Sports LSG vs CSK: రూ. కోట్లు పలికిన ఆ ఇద్దరిని తప్పించాం- రుతురాజ్
- Lifestyle ఇవి తింటే మీ జుట్టు చాలా బలంగా మారుతుంది.. బట్టతల కూడా రాదు..
- News Lok Sabha Election 2024: 102 సీట్లలో తొలి దశ పోలింగ్ పూర్తి- దాదాపు 60 శాతం ఓటింగ్..!
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Automobiles ఈవీ ఓనర్లకు Google Maps గుడ్ న్యూస్.. ఇకపై మీకు ఈ టెన్షన్ ఉండదు.!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
‘మచు పిచ్చు'ప్రపంచపు ఎనిమిదో వింతలో రజనీ ‘రోబో’
News
oi-Saraswathi N
By Sindhu
|
రజనీకాంత్ రోబో మూలంగా ప్రపంచపు ఎనిమిదో వింత వెలుగులోకి వచ్చింది. ఇది ఎంతవరకు నిజం...? ప్రపంచపు ఎనిమిదో వింతగా పెరు లోని 'మచు పిచ్చు'ను చెప్పుకుంటారు. 'మచు పిచ్చు' ప్రపంచంలోనే అతి పురాతనమైన స్థలంగా పేరుగాంచింది. దాని గురించి వినటమే కానీ చాలామంది చూసి ఉండరు. ఆ అవకాశం రోబో ద్వారా కలిగింది.
గతంలో ఎన్నో హాలీవుడ్ సినిమాలకు అనుమతి నిరాకరించిన పెరు ప్రభుత్వాన్ని రజనీ, శంకర్ ఏవిదంగా ఒప్పించారు అన్నదే పెద్ద ప్రశ్న. పెరు లోని ఇండియన్ హై కమిషన్ సహాయంతో శంకర్ చాల కష్టపడి అనుమతి పొందారని సమాచారం. రోబో లో 'కిల్లిమంజరో' పాటను రజనీకాంత్, ఐశ్వర్య రాయ్ ల ఫై'మచు పిచ్చు' లో చిత్రీకరించారు. దీనితో రోబో 'మచు పిచ్చు' లో చిత్రీకరణ జరుపుకున్న మొట్టమొదటి భారతీయ చిత్రంగా ప్రసిద్దికెక్కింది.
Comments
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Allow Notifications
You have already subscribed
Read more about: రజనీకాంత్ రోబో ఐశ్వర్య రాయ్ మచు పిచ్చు శంకర్ పెరు rajinikanth robo aishwarya rai machu picchu shankar peru
Story first published: Tuesday, October 12, 2010, 14:56 [IST]
Other articles published on Oct 12, 2010