Don't Miss!
- Sports PBKS vs MI: అందుకే రెండు మార్పులు చేశాం: సామ్ కరణ్
- News నక్షత్రాన్ని మార్చిన గురువు.. ఈ రాశులకు అదృష్ట యోగం
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
బాంబు ప్రేలిన రోజే 'రక్త చరిత్ర-2' రిలీజ్ రోజు
రామానాయుడు స్టూడియో వద్ద బాంబు ప్రేలిన రోజే ..రక్త చరిత్ర-2 రిలీజు కాబోతోంది. 1997 నంవబర్ 19 న ఆ దుర్ఘటన చోటు చేసుకుంది. అదే రోజున ఆ సీన్ ఉన్న రామ్ గోపాల్ వర్మ రక్త చరిత్ర పార్ట్ 2 విడుదల కాబోతోంది. సూర్య ప్రధాన పాత్రలో సెకెండ్ పార్ట్ రన్ కానుందని సమాచారం. ఇక రామానాయుడు స్టూడియో వద్ద బాంబు ప్రేలుడుని అప్పుడు పరిటాల రవి ని టార్గెట్ చేసిందే అని తెలిసిందే. అలాగే ఆ ప్రేలుళ్ళులో మోహన్ బాబు కూడా తీవ్రంగా గాయపడ్డారు. ఆ రోజు పరిటాల రవి నిర్మాతగా ఎన్.శంకర్ దర్శకత్వంలో రూపొందిన శ్రీరాములయ్య చిత్రం షూటింగ్ ప్రారంభం రోజు అది. ఇక ఈ విషయాన్ని పరిటాల రవి ప్రధానపాత్రలో వచ్చిన రక్త చరిత్ర 1 లో చిత్రీకరించలేదు. సెకెండ్ పార్ట్ లో ఈ సీన్ హైలెట్ గా, కీలకమై ఉండబోతోందని తెలుస్తోంది. దాంతో సినిమా వర్గాల్లోనే కాక రాజకీయవర్గాల్లోనూ రక్త చరిత్ర 2 పై ఆసక్తి పెరిగింది.