Don't Miss!
- News Telangana: బుధవారం నుంచే సమ్మర్ హాలీడేస్..
- Finance Banking News: ప్రభుత్వ బ్యాంకులకు ఆ అధికారం లేదు.. బాంబే హైకోర్టు సంచలన తీర్పు..
- Automobiles వందేళ్ల వయసులో తాత జోరు.. 50 ఏళ్ల ప్రీమియర్ పద్మినిలో షికారు.. వీడియో చూసేయండి
- Sports IPL: నైట్ అంతా సిట్టింగ్ వేస్తే ఎలా గెలుస్తారు?- రైనా
- Technology అద్భుతమైన డిజైన్ తో నోకియా కొత్త ఫోన్ Nokia N90 Flip ! వివరాలు
- Lifestyle నిద్రపోకపోతే వచ్చే సమస్యలివే.. తీవ్రంగా హెచ్చరిస్తున్న పరిశోధకులు..!
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
హవ్వ!....పబ్లిసిటీ కోసం దిగజారిన హీరోయిన్ (ఫోటోలు)
హైదరాబాద్ : ఈ మధ్య హీరోయిన్లు పబ్లిసిటీ కోసం తెగ ఉబలాటపడుతున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా కొత్తగా సినీరంగంలోకి అడుగుపెడుతున్న వారు అందరి చూపులు తమ వైపు తిప్పుకునేందుకు, మీడియా అటెన్షన్ మొత్తం తనపైనే ఉండేలా చిట్టి పొట్టి డ్రెస్సులతో సినిమా ఫంక్షన్లలో ఓవరాక్షన్ చేస్తుండటం చూస్తూనే ఉన్నాం.
తాజాగా తెలుగు సినిమా పరిశ్రమలపై కన్నేసిన హీరోయిన్ రాకుల్ ప్రీత్ సింగ్......పబ్లిసిటీ కోసం దిగజారింది. మంగళవారం సందీప్ కిషన్-నిషా అగర్వాల్ జంటగా రూపొందిన 'డీకె బోస్' మూవీ ఆడియో వేడుకకు హాజరైన రాకుల్ ప్రీత్ సింగ్ ఒక రకంగా బరితెగించింది. తన చిట్టిపొట్టి మిడ్డినీ పైకి లేపి....ప్యాంటీ కనిపించేలా ఫోజు ఇస్తూ ఫోటో గ్రాఫర్లుకు చేతినిండా పని చెప్పింది.
హీరోయిన్లు ఇలాంటి గిమ్మిక్కులు చేయడం తరచూ చూస్తూనే ఉన్నాం కానీ, ఈవిడగారి రేంజిలో మాత్రం ఎవరూ రెచ్చిపోలేదనే చెప్పాలి. ఇక సినిమాల్లో అవకాశం ఇస్తే ఇంకెంత రెచ్చిపోతుందో?....స్లైడ్ షోలో ఫోటోలు చూస్తే మీకు పూర్తిగా విషయం అర్థమవుతుంది.
ఇది కాకతాళీయంగా జరిగింది కాదు...కావాలని చేసినట్లే ఉంది.
ఢిల్లీకి చెందిన ధనవంతుల కుటుంబానికి చెందిన రాకుల్ ప్రీత్ సింగ్ గోల్ప్ ప్లేయర్, జాతీయ టోర్నీల్లో ఆడింది.
మోడలింగ్ రంగంలో అడుగు పెట్టి...అలా 2009లో గిల్లి అనే కన్నడ సినిమా ద్వారా సినిమాల్లోకి ప్రవేశించింది.
ఆ మధ్య కెరటం అనే తెలుగు సినిమాలోనూ ఓ చిన్న పాత్ర పోషించింది.
ఆ తర్వాత మూడు తమిళ సినిమాల్లో, ఓ హిందీ సినిమా చేసింది. ఇప్పుడు తెలుగులో మరిన్ని అవకాశాల కోసం ట్రై చేస్తోంది.