Just In
- 40 min ago
టాలీవుడ్లో మరో భారీ మల్టీస్టారర్: బన్నీ, విజయ్ కాంబోలో మూవీ.. చిన్న డైరెక్టర్.. పెద్ద నిర్మాత ప్లాన్!
- 1 hr ago
భర్త చేసిన పనికి అప్పుడే కన్నీళ్లు పెట్టుకున్న నిహారిక.. ఏకంగా వీడియో రిలీజ్ చేసి..
- 1 hr ago
మళ్లీ ప్రేమలో పడ్డ శృతి హాసన్: అతడితో అయిపోయిందంటూ.. పుసుక్కున నోరు జారి బుక్కైంది
- 2 hrs ago
RRR నుంచి అదిరిపోయే అప్డేట్: గుడ్ న్యూస్ చెప్పిన ఎన్టీఆర్, చరణ్.. వాళ్లిచ్చే సర్ప్రైజ్ అదే!
Don't Miss!
- Sports
పుజారా.. బ్యాటింగ్ చేస్తుంటే నీకు బోర్ కొట్టదా?! వెలుగులోకి మరో ఆసీస్ ప్లేయర్ స్లెడ్జింగ్!
- Automobiles
డీలర్షిప్లో ప్రత్యక్షమైన టాటా సఫారీ; ఇంటీరియర్ ఫొటోలు లీక్
- News
అప్పుడెందుకు వాయిదా వేశారు ? జగన్ కు మద్దతుగా పంచాయితీ పోరుపై నటుడు సుమన్ కీలక వ్యాఖ్యలు
- Finance
సెన్సెక్స్ దిద్దుబాటు! నిర్మల ప్రకటన అంచనాలు అందుకోకుంటే.. మార్కెట్ పతనం?
- Lifestyle
Zodiac signs: మీ రాశిని బట్టి మీకు ఎలాంటి మిత్రులు ఉంటారో తెలుసా...!
- Technology
వన్ప్లస్ నార్డ్ స్మార్ట్ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
సుక్కు మూవీ: జూ ఎన్టీఆర్తో ఢిల్లీ బ్యూటీ రొమాన్స్
హైదరాబాద్: ఢిల్లీ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ అందం, అభినయంతో వరుస సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంటూ దూసుకెలుతోది. స్టార్ హీరోల సైతం ఆమెపై ఆసక్తి చూపుతున్నారు. ఇప్పటికే రాకుల్ ప్రీత్ సింగ్ 3 చిత్రాల్లో నటిస్తోంది. తాజాగా ఆమెకు మరో భారీ ఆఫర్ దక్కినట్లు తెలుస్తోంది.
యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ సినిమాలో ఆమె ఫైనల్ అయినట్లు తెలుస్తోంది. సుకుమార్ దర్శకత్వంలో జూ ఎన్టీఆర్ చేయబోతున్న చిత్రంలో యాక్షన్ ఎంటర్టెనర్లో ఆమెను ఎంపిక చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ దర్శకత్వం వహించబోతున్నారు.

తన కథకు సెట్ అయ్యే హీరోయిన్ కోసం గత కొంత కాలంగా వెతుకుతున్న సుకుమార్ ఎట్టకేలకు రకుల్ ప్రీత్ సింగ్ను ఫైనల్ చేసాడు. ప్రస్తుతం జూ ఎన్టీఆర్ ‘టెంపర్' షూటింగులో బిజీగా ఉన్నాడు. ఈ చిత్రం తర్వాత సుకుమార్ దర్శకత్వంలో సినిమాకు సన్నద్ధం కాబోతున్నాడు.
వాస్తవానికి ఈ చిత్రం జనవరి మొదటి వారంలోనే ప్రారంభం కావాల్సి ఉంది. అయితే అనుకోని సంఘటనల కారణంగా ‘టెంపర్' మూవీ షూటింగ్ లేటు కావడంతో ఈ చిత్రం ప్రారంభం కూడా మరికొన్ని రోజులు వాయిదా వేయాల్సి వచ్చింది. ఈ చిత్రాన్ని బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మించనున్నట్లు తెలుస్తోంది.