For Quick Alerts
For Daily Alerts
Don't Miss!
- Sports సారీ బ్రదర్.. కావాలని కొట్టలేదు - పంత్ ఎమోషనల్ Video
- Finance Nestle India: అదిరిపోయే లాభాలు ప్రకటించిన నెస్లే ఇండియా..
- News రాయలసీమలో టీడీపీకి బిగ్ షాక్ .. వైసీపీలోకి కీలక నేత
- Technology Infinix GT 20 Pro 5G డిజైన్ రెండర్లు లీక్ అయ్యాయి! స్పెసిఫికేషన్ల వివరాలు
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Lifestyle వేసవిలో మైగ్రేన్ తలనొప్పి ఎందుకు పెరుగుతుంది, లక్షణాలు, ఉపశమనం ఎలా పొందాలో తెలుసుకోండి
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
చరణ్ సినిమాతో తెరమీదకు రానున్న మరో మెగా ప్రొడ్యూసర్...!?
News
oi-Saraswathi N
By Sindhu
|
రామ్ చరణ్, అల్లు అర్జున్ హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందనున్న విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని పీఆర్పీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, దిల్ రాజు కలిసి నిర్మిస్తారనే వార్తలు వచ్చాయి. కానీ దిల్ రాజు లేదని తేలిపోయింది. ఈ చిత్రాన్ని గంటా శ్రీనివాసరావుతో కలిసి చరణ్ సోదరి, చిరంజీవి మొదటి కుమార్తె సుస్మితవదన భర్త విష్ణుప్రసాద్ కలిసి నిర్మించనున్నారు. ఈ విషయాన్ని రామ్ చరణ్ ప్రకటించాడు. ఇన్నాళ్లు తెరగమరుగున ఉన్న సుస్మిత భర్త విష్ణుప్రసాద్ తన బావమరిది చరణ్ తో తీయబోతున్న సినిమా ద్వారా వెలుగులోకి రాబోతున్నాడు.
Comments
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Allow Notifications
You have already subscribed
Read more about: ram charan teja allu arjun vishnu prasad vamsi paidipally రామ్ చరణ్ తేజ్ అల్లు అర్జున్ విష్ణుప్రసాద్ వంశీ పైడిపల్లి
English summary
Chiranjeevi’s elder daughter Sushmitha's husband Vishnu along with PRP MLA Ghanta Srinivasa Rao will be jointly producing the multistarrer movie in which Ram Charan and Allu Arjun will be acting soon.
Story first published: Friday, May 20, 2011, 16:05 [IST]
Other articles published on May 20, 2011