Don't Miss!
- Sports రుతురాజ్ చెత్త రికార్డు.. చరిత్రలో ఒకే ఒక్కడు!
- Technology Nokia 225 4G 2024 మోడల్ ధర, స్పెసిఫికేషన్లు మరియు డిజైన్ లీక్! వివరాలు
- Finance IT News: టీసీఎస్ టెక్కీలకు కళ్లు బైర్లుకమ్మే షాక్.. వారికి NO వేరియబుల్ పే.. కొత్త రూల్స్..!!
- News నా తల్లి మంగళసూత్రమిస్తే, అమ్మమ్మ బంగారమిచ్చింది-మోడీకి ప్రియాంక ఘాటు కౌంటర్..!
- Automobiles క్రాష్ టెస్ట్లో హోండా అమేజ్కు గట్టి షాక్.. ఆ విభాగంలో ‘0' రేటింగ్.!!
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
ఎలా చేద్దాం: ఫ్యాన్స్తో రామ్ చరణ్ చర్చలు!(ఫోటో)
హైదరాబాద్: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ 'ఎవడు' చిత్రం షూటింగ్ సందర్భంగా విజయవాడ నుంచి వచ్చిన అభిమానులను కలిసారు. ఈ సందర్భంగా అభిమానులు రామ్ చరణ్ బర్త్ డే(మార్చి 27) వేడుకల ప్రస్థావన తెచ్చారు. ఆ సందర్భంగా చేసే కార్యక్రమాలను చెర్రీకి వివరించారు. క్రింది ఫోటోలో అందుకు సంబంధించిన దృశ్యాన్ని వీక్షించవచ్చు.
అదే విధంగా 'నాయక్' సినిమా ఫీడ్ బ్యాక్ గురించి కూడా అభిమానులను అడిగి తెలుసుకున్నారు. సినిమా విడుదల సందర్భంగా అభిమానులకు ఏమైనా సమస్యలు ఏర్పాడుతున్నాయా? డిస్ట్రిబ్యూటర్లు, థియేటర్ల యజమానుల సహకారం ఎలా ఉంటోందనే విషయాలను ఆరా తీసారు.
రామ్
చరణ్
పుట్టిన
రోజును
పురస్కరించుకుని
'ఎవడు'
సినిమా
ఫస్ట్
లుక్
టీజర్.
విడుదల
చేయనున్నారు.
ఇప్పటికే
దాదాపు
50
శాతం
షూటింగ్
పూర్తి
చేసుకున్న
'ఎవడు'
చిత్రం
వేసవిలో
ప్రేక్షకుల
ముందుకు
రాబోతోంది.
యాక్షన్
ఎంటర్
టైనర్
గా
రూపొందుతున్న
ఈచిత్రానికి
వంశీ
పైడిపల్లి
దర్శకత్వం
వహిస్తున్నారు.
శృతి
హాసన్
హీరోయిన్.
బ్రిటిష్
మోడల్
అమీ
జాక్స్
సెకండ్
హీరోయిన్
గా
చేస్తోంది.
స్టైలిష్
స్టార్
అల్లు
అర్జున్
ఈ
చిత్రంలో
అతిథి
పాత్రలో
కనిపించనున్నాడు.
ప్రముఖ నిర్మాత దిల్ రాజు శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై 'ఎవడు' చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. అల్లు అర్జున్, రామ్ చరణ్ కాంబినేషన్ కావటంతో ఈ సినిమాకి మంచి క్రేజ్ వస్తుందని భావిస్తున్నారు. రామ్ చరణ్ నటించిన 'నాయక్' చిత్రం సంక్రాంతికి విడుదలై భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో 'ఎవడు' చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా అభిమానుల అంచనాలకు ఏమాత్రం తగ్గదని అంటున్నారు దర్శకుడు వంశీ పైడిపల్లి.