Don't Miss!
- News కాలేజ్ క్యాంపస్ లో పోలిటికల్ లీడర్ కూతురి హత్య, కన్న కూతుర్ని ఎవరు ఎలా చంపారో చెప్పిన లీడర్ !
- Finance Amazon News: అమెజాన్ సీక్రెట్ స్టోర్.. ప్రాజెక్ట్ క్యూరియాసిటీ వివరాలివే..
- Automobiles కారు ప్రియులకు గుడ్న్యూస్.. భారతీయ మార్కెట్లోకి సరికొత్త కారుతో వస్తోన్న 'ఫోర్డ్'!!
- Lifestyle భార్యా భర్త గొడవపడినా..బంధం బలంగా ముందుకు కొనసాగాలంటే ఇవి పాటించాలి..
- Technology Samsung నుంచి 'Music Frame' స్పీకర్ లు లాంచ్! ప్రత్యేకతలేంటి. ధర వివరాలు
- Sports భారత్.. టీ20 వరల్డ్ కప్ 2024 కొట్టాలంటే: లెజెండరీ ప్లేయర్ సలహా
- Travel ట్రైన్ జర్నీలో ఆరు రోజులపాటు సాగే తిరుపతి టు ఊటీ టూర్ ప్యాకేజీ..వివరాలివే..!
డిప్రెషన్ లో ఉన్న రామ్ చరణ్ కు రచ్చ కాస్త ఊరట..!
'ఏమైంది ఈ వేళ' చిత్రంతో వెలుగులోకి వచ్చిన దర్శకుడు సంపత్ నందికి ఇప్పుడు ఓ అద్భుతమైన అవకాశం దొరికింది. అదే రామ్ చరణ్ ను డైరెక్ట్ చేయడం. గతంలో జూ ఎన్టీఆర్ సురేందర్ రెడ్డి ల కలయికలో వస్తున్న చిత్రానికి రచ్చ టైటిల్ ను నిర్ణయించినట్లుగా వచ్చిన వార్తలను ఖండిస్తూ సంపత్ నంది ఆ టైటిల్ తనదంటూ మీడియాకు ఎక్కిన సంగతి తెలిసిందే.
అయితే ఇదే టైటిల్ తో రవితేజ తో సినిమా చేయాలనుకున్న సంపత్ నంది రవితేజను ఒప్పించడం కూడా జరిగింది. కానీ ఎప్పుడు ఇదే కథను చరణ్ కు కూడా చెప్పి అవకాశాన్ని సంపాదించాడు. మెరుపు చిత్రాన్ని రూపొందించడానికి సన్నాహాలు చేస్తున్నారు. సో సంపత్ రవితేజకు హ్యాండిచ్చి చరణ్ తో రచ్చ చేయడానికి సిద్దమయ్యాడు. ఈ చిత్రం షూటింగ్ ఏప్రిల్ లో ప్రారంభించబోతున్నట్టు నిర్మాతలు చెప్తున్నారు. ధరణి చెప్పిన కథ కంటే సంపత్ చెప్పిన లైనే నిర్మాతలకి, హీరోకి బాగా నచ్చిందట. మాటలు, ట్రీట్ మెంట్ కూడా నచ్చడంతో వెంటనే సినిమా స్టార్ట్ చెయ్యాలనుకుంటున్నారు.తన ఫ్యూచర్ విషయంలో టెన్షన్ లో వున్న రామ్ చరణ్ కి ఈ సినిమా స్టార్ట్ అవుతుండడం కాస్త ఊరట కలిగించే విషయమే.