For Quick Alerts
For Daily Alerts
Don't Miss!
- Lifestyle మామిడికాయ పచ్చడిని ఈజీగా ఇలా తయారు చేసుకోండి..
- Sports అనూహ్య ఘటనను ఎదుర్కొన్న రోహిత్ శర్మ
- News వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్దికి సతీమణి షాక్ - రెబల్ గా బరిలోకి..!!
- Finance Adani News: గౌతమ్ అదానీ తిరిగొచ్చిన మంచిరోజులు.. ఆ 5 కంపెనీల్లో సంచలనం..
- Technology OnePlus Flip వన్ప్లస్ ఫ్లిప్ ఫోన్ కీలక వివరాలు లీక్... టెలిఫోటో కెమెరా సహా కీలక ఫీచర్లు..!
- Travel ట్రైన్ జర్నీలో ఆరు రోజులపాటు సాగే తిరుపతి టు ఊటీ టూర్ ప్యాకేజీ..వివరాలివే..!
- Automobiles 25 దేశాల్లో రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ రెంటల్స్ అండ్ టూర్స్ సర్వీస్.. RE ఫ్యాన్స్కు పండగే
ఏ సినిమా చేయాలో అర్దంకాక సతమతమవుతున్న రామ్ చరణ్ తేజ్
News
oi-Nageshwara Rao M
By Nageswara Rao
|
మగధీర హిట్ తో ఎంత పాపులారిటి సంపాదించాడో, ఆరెంజ్ ప్లాఫ్ తో అంత డౌన్ అయ్యాడు రామ్ చరణ్ తేజ్. ఈ చిత్రం చరణ్ ను, ఆయన అభిమానులను ఎంతో డిజప్పాయింట్ చేసింది. ఇప్పుడిప్పుడే ఆరెంజ్ షాక్ నుంచి కోలుకుంటున్న చరణ్ తన తదుపరి చిత్రం వేటలో వున్నాడు. ధరణి దర్శకత్వంలో రూపొందనున్న మెరుపు చిత్రం బడ్జెట్ పరిమితుల దృష్ట్యా ఆగిపోయిందని వార్తలు వస్తున్నాయి.
ఇక చరణ్ తదుపరి చిత్రం ఏమిటి అనే కన్ఫ్యూజన్ లో వున్నాడు. అయితే ఈ మగధీరుడు త్వరలో గమ్యం, వేదం చిత్రాల దర్శకుడు క్రిష్ దర్శకత్వంలో ఓ చిత్రం చేయనున్నాడట. ఈ కధ కూడా పూర్తి క్లాస్ గా ఉండటంలో మళ్శీ రామ్ చరణ్ తేజ్ ఆలోచనలో పడ్డాడు. ఇది మాత్రమే కాకుండా ఈసారి రిలీజ్ అవ్వబోయే సినిమా ఎలాగైనా హిట్ కొట్టాలనే ఉద్దేశ్యంతో ఉన్నట్లు సమాచారం.
Comments
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Allow Notifications
You have already subscribed
Read more about: రామ్ చరణ్ తేజ్ ఆరంజ్ ధరణి మెరుపు క్రిష్ ram charan teja orange dharani merupu krish
Story first published: Thursday, February 3, 2011, 12:10 [IST]
Other articles published on Feb 3, 2011