For Quick Alerts
For Daily Alerts
Don't Miss!
- Sports SRH vs RCB: చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లీ!
- News ఐటీ హబ్ లో హైఅలర్ట్, దెబ్బకు అన్ని కంపెనీలకు సెలవు, ఓటు సరే పెళ్లామ్ తో జంప్!
- Technology OnePlus Watch 2 వన్ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Lifestyle పాలలో తామరవిత్తనాలు కలుపుకొని తాగితే ఇన్ని ప్రయోజనాలుంటాయా..?
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
వెబ్ సైట్ పై లీగల్ యాక్షన్ తీసుకుంటానంటున్న రామ్ చరణ్
News
oi-Surya Prakash Josyula
By Srikanya
|
రామ్ చరణ్ తేజ తాజాగా ఓ వెబ్ సైట్ పై విరుచుకుపడుతూ ట్విట్టర్ లో ట్వీట్ చేసారు. నేను చాలా ఆశ్చర్యపోయాను...కొన్ని ఆధారంలేని, స్టుపిడ్ రూమర్స్ ని ఓ వెబ్ సైట్ వారు రాసారని తెలిసికొని..వారిపై నేను తప్పని సరిగా లీగల్ యాక్షన్ తీసుకుంటాను అన్నారు. ఇక ఆ మద్యన కూడా సాక్షి ఛానెల్ తన సినిమా ఆరెంజ్ గురించి నెగిటివ్ గా ప్రసారం చేసిందని, అది ఓ ఇడియాటిక్ ఛానెల్ అని స్పందించారు. అయితే ఆ వెబ్ సైట్ ఏమిటన్నది మాత్రం రామ్ చరణ్ చెప్పలేదు. ఇక ప్రస్తుతం రామ్ చరణ్...మెరుపు చిత్రం చేస్తున్నారు. బంగారం దర్శకుడు ధరణి దర్శకత్వంలో ఆ చిత్రం రూపొందుతోంది. మరో ప్రక్క బృందావనం దర్శకుడు వంశీ పైడిపల్లి కూడా రామ్ చరణ్ ని ట్రై చేస్తున్నారు.
Comments
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Allow Notifications
You have already subscribed
Read more about: రామ్ చరణ్ తేజ్ ట్విట్టర్ వంశీ పైడిపల్లి సాక్షి ఛానెల్ ram charan teja twitter vamsi paidipalli sakshi channel
Story first published: Tuesday, December 21, 2010, 8:15 [IST]
Other articles published on Dec 21, 2010