For Quick Alerts
For Daily Alerts
Don't Miss!
- Technology Nokia మాతృ సంస్థ HMD నుంచి మూడు కొత్త ఫోన్లు లాంచ్! ధర, స్పెసిఫికేషన్ల వివరాలు
- Sports సూపర్మ్యాన్ స్టబ్స్: మెరుపు ఫీల్డింగ్తో ఢిల్లీని గెలిపించాడు! Video
- News భట్టికి షాక్ - పంతం నెగ్గించుకున్న పొంగులేటి..!!
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Automobiles 323 కి.మీ రేంజ్తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
కృష్ణవంశీ దర్శకత్వంలో ‘చిరు’ కాదు ‘ఆరెంజ్’ బోయ్ రామ్ చరణ్ !?
News
oi-Saraswathi N
By Sindhu
|
'మగధీర' చిత్రంతో టాలీవుడ్ ను షేక్ చేసిన రామ్ చరణ్ ప్రస్తుతం ఆరెంజ్, మెరుపు చిత్రాలతో బిజీగా ఉన్నాడు. ఈ చిత్రాల షూటింగ్ ముగిసిన అనంతరం కృష్ణవంశీ దర్శకత్వంలో ఓ చిత్రాన్ని చేయబోతున్నట్లు టాలీవుడ్ లేటెస్ట్ టాక్. విశ్వసనీయ సమాచారం ప్రకారం, మెగాస్టార్ చిరంజీవి కృష్ణవంశీతో స్వయంగా రామ్ చరణ్ తదుపరి చిత్రంపై కృష్ణవంశీతో చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. రామ్ చరణ్ ఇమేజ్ ను దృష్టిలో పెట్టుకుని స్క్రిప్టును తయారు చేయాల్సిందిగా కృష్ణవంశీని చిరంజీవి కోరినట్లు సమాచారం.
కాగా ఈ చిత్రాన్ని పీఆర్పీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు నిర్మించనున్నట్లు భోగట్టా. అన్నీ అనుకున్నట్లు జరిగితే చిత్రం షూటింగ్ వచ్చే అక్టోబరు నెల నుంచి ప్రారంభమవుతుంది.
Comments
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Allow Notifications
You have already subscribed
Read more about: రామ్ చరణ్ తేజ్ చిరంజీవి కృష్ణవంశీ గంటా శ్రీనివాస రావు మగధీర ఆరంజ్ మెరుపు ram charan teja chiranjeevi krishna vamsi ganta srinivasa rao magadheera orange merupu
Story first published: Monday, September 6, 2010, 12:16 [IST]
Other articles published on Sep 6, 2010