For Daily Alerts
Don't Miss!
- News రేవంత్ నన్ను జైల్లో వేస్తాడట..: కాంగ్రెస్ సర్కారుపై కేసీఆర్ నిప్పులు
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్మన్ గిల్
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
రామ్ చరణ్ తేజా కొత్త చిత్రం షురూ
News
oi-Pratapreddy
By Pratap
|
మగధీర చిత్ర విజయం హుషారులో ఉన్న రామ్ చరణ్ తేజా మూడో చిత్రం బుధవారం హైదరాబాదులోని నోవాటెల్ హోటల్ ప్రారంభమైంది. అంజనా ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మించే ఈ చిత్రానికి బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో రామచరణ్ తేజా సరసన జెనీలియా కథానాయికగా నటిస్తోంది. చిత్ర నిర్మాతగా చిరంజీవి సోదరుడు నాగబాబు వ్యవహరిస్తున్నారు.
చిత్ర ప్రారంభోత్సవ కార్యక్రమానికి రామ్ చరణ్ తండ్రి చిరంజీవితో పాటు అల్లు అరవింద్, దాసరి నారాయణరావు, డి.రామానాయుడు, రాఘవేంద్ర రావు, శ్రీకాంత్, అలీ తదితరులు హాజరయ్యారు. తాను కుటుంబ సభ్యుల్లో ఎక్కువ సమయం నాగబాబుతో గడుపుతానని రామ్ చరణ్ తేజా ఈ సందర్భంగా అన్నారు. రామ్ చరణ్ తేజా తొలి చిత్రం చిరుత. ఆ తర్వాత మగధీర సూపర్ హిట్టయింది.
Comments
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Allow Notifications
You have already subscribed
Read more about: రామ్ చరణ్ తేజ జెనీలియా బొమ్మరిల్లు భాస్కర్ అంజనా ప్రొక్షన్స్ కొత్త చిత్రం ప్రారంభం ram charan teja third film launched bommarillu bhaskar anjana productions
Story first published: Wednesday, October 21, 2009, 12:16 [IST]
Other articles published on Oct 21, 2009