‘పులి’ బాదితుల కొరకు రామ్ చరణ్ ఓదార్పు యాత్ర...!

By Sindhu

వైయస్ రాజశేఖర రెడ్డి హఠాన్మరణం పొందినప్పుడు ఆ బాధను తట్టుకోలేక పలువురు ఆత్మహత్య చేసుకున్నారు. కొంతమంది ఆ షాక్ లో చనిపోయారు. ఆ కుటుంబాలను ఓదార్చడానికి వైఎస్ జగన్ ఓదార్పు యాత్ర నిర్వహిస్తున్నాడు. ఇప్పుడు రామ్ చరణ్ కూడా ఓదార్పు యాత్ర చేయాల్సిన అవసరం ఉందని జనాలు అంటున్నారు. దానికి కారణం 'పులి" సినిమా. పవన్ కళ్యాణ్ నటించిన ఈ చిత్రాన్ని చూసినవారు తలనొప్పి బారిన పడుతున్నారు. వారిని ఓదార్చడానికి బాబాయ్ తరపున ఈ అబ్బాయి ఓదార్పు యాత్ర చేయాల్సిందేనని ఫిలింనగర్ వర్గాలు సరదాగా జోకులులేసుకుంటున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X