Don't Miss!
- News వీళ్లా..వైఎస్ వారసులు, పక్కన పెట్టింది ఇందుకే - షర్మిల పై జగన్ ఫైర్..!!
- Finance Stock Market: ప్లాట్ గా స్టాక్ మార్కెట్లు.. టెక్ మహీంద్రాలో భారీ కుదుపు..!
- Lifestyle ప్రపంచంలోనే అత్యంత పోషకమైన వేచూర్ ఆవు పాలు: గిన్నీస్ రికార్డ్ సాధించిన ఈ ఆవు గురించి ఆసక్తికరమైన విషయాలు
- Sports RCBకి గుడ్ న్యూస్: ప్లే ఆఫ్స్కు ఇలా ఈజీగా చేరొచ్చు!
- Automobiles కొత్త ఆస్టన్ మార్టిన్ వాంటేజ్ కూల్ స్పోర్ట్స్ కారు లాంచ్.. గంటకు 325 కి.మీ వేగం.. ధర, ఫీచర్లు ఇవే..
- Technology Nokia మాతృ సంస్థ HMD నుంచి మూడు కొత్త ఫోన్లు లాంచ్! ధర, స్పెసిఫికేషన్ల వివరాలు
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
హిందువులంతా ముస్లింలకు క్షమాపణ చెప్పాలి.. రాంగోపాల్ వర్మ వివాదాస్పద వ్యాఖ్యలు
దేశంలోనే కాకుండా విదేశాల్లోని పరిస్థితులను బేరిజు వేసుకొంటూ నిత్యం సోషల్ మీడియాలో చెలరేగిపోయే ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ మరోసారి తన చేతివాటం ప్రదర్శించారు. తాజాగా దేశంలో జరుగుతున్న కుంభమేళాను ఉద్దేశించి ఘాటైన కామెంట్లు చేశారు. వరుస ట్వీట్లతో ఆర్జీవి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం సోషల్ మీడియాలో చర్చనీయాంశమవుతున్నాయి. ఈ క్రమంలో ఆయన చేసిన పోస్టులు ఏమిటంటే..
ఎన్ని లాక్డౌన్స్ పెడితే..
కుంభమేళకు హాజరైన జనానికి సంబంధించిన ఫోటోను పోస్టు చేసిన వర్మ కామెంట్ చేస్తూ... ఆహా అద్బుతం.. వావ్, ఎంత బాగుంది... ఇవి నా మాటలు కావు. కుంభమేళాలో జన సందోహాన్ని చూసిన కోవిడ్ అంటున్న మాటలు ఇవి. ఎన్ని లాక్డౌన్స్ పెడితే గానీ.. దీని వల్ల వ్యాప్తి చెందే కరోనావైరస్ను ఆపవచ్చో నాకు తెలియదు అంటూ వర్మ ట్వీట్ చేశారు.
కుంభమేళాపై ఆర్జీవి సెటైర్లు
కోవిడ్
పరిస్థితుల్లో
కుంభమేళాను
నిర్వహించడంపై
రాంగోపాల్
వర్మ
సెటైర్లు
విసిరాడు.
ఎప్పటిలానే
ఆర్జీవి
తన
వ్యంగ్త్రాలను
విసిరాడు.
కుంభమేళా..
గుడ్
బై
ఇండియా..
వెల్కమ్
కరోనా
అంటూ
మరో
పోస్టు
పెట్టాడు.
కుంభమేళకు
హాజరైన
జనసందోహం
ఫోటోను
పోస్టు
చేశాడు.
కుంభమేళా బాహుబలిలా.. జమాత్ షార్ట్ ఫిలింలా
మార్చి
2020లో
ఢిల్లీలో
నిర్వహించిన
జమ్మాత్
సమ్మేళనం
కరోనావైరస్
వ్యాప్తికా
కారణమనే
ఆరోపణలు
వచ్చాయి.
ప్రస్తుతం
నిర్వహిస్తున్న
కుంభమేళాను
చూస్తే
బాహుబలిలా
అనిపిస్తుంది.
దానితో
పోలిస్తే
జమ్మాతే
సమ్మేళనం
ఓ
షార్ట్
ఫిలింలా
కనిపిస్తుంది,
అప్పుడు
ఏడాది
తర్వాత
కరోనా
ప్రభావం
ఇంత
ఉంటుందా
అనే
విషయం
వాళ్లకు
తెలియకపోయవచ్చు.
అయినా
తెలిసి
ఈ
రోజు
మనం
ఇలా
కుంభమేళాను
నిర్వహిస్తున్నాం.
అందుకు
మన
హిందువులంతా
ముస్లింలకు
క్షమాపణ
చెప్పాలి
అని
వర్మ
మరో
పోస్టు
చేశాడు.
భగవంతుడికే తెలియాలి అంటూ
విశ్వం
అనంతం
అనే
విషయం
గురించి
నాకు
పూర్తిగా
తెలియదు.
కానీ
స్టుపిడిటీ
అనంతం
అనే
విషయం
కచ్చితంగా
నాకు
బోధపడింది
అనే
విధంగా
ప్రముఖ
శాస్త్రవేత్త
అల్బర్ట్
ఐన్
స్టీన్
చేసిన
కోట్ను
ఉదహరిస్తూ..
ఎడమ
వైపున
2021లో
నిర్వహిస్తున్న
కుంభమేళా..
2020లో
జమ్మాత్
సమ్మేళనం.
ఇలాంటి
గుడ్డి
నమ్మకాలు
ఎందుకో
భగవంతుడికే
తెలియాాలి
అంటూ
వర్మ
మరో
పోస్టులో
పేర్కొన్నారు.