For Quick Alerts
For Daily Alerts
Don't Miss!
- News పవన్ అప్పుల చిట్టా రూ. 46,70,00,000: `వదిన` దగ్గర పర్సనల్ లోన్
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Sports SRH Playing XI: అతనిపై వేటు..RCBతో తుది జట్టు ఇదే!
- Automobiles వందేళ్ల వయసులో తాత జోరు.. 50 ఏళ్ల ప్రీమియర్ పద్మినిలో షికారు.. వీడియో చూసేయండి
- Technology అద్భుతమైన డిజైన్ తో నోకియా కొత్త ఫోన్ Nokia N90 Flip ! వివరాలు
- Lifestyle నిద్రపోకపోతే వచ్చే సమస్యలివే.. తీవ్రంగా హెచ్చరిస్తున్న పరిశోధకులు..!
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
రక్తచరిత్రపై మళ్లీ సంచలనాత్మక వ్యాఖ్యలు చేసిన రామ్ గోపాల్ వర్మ
News
oi-Pratapreddy
By Pratap
|
రక్త చరిత్ర సినిమాపై దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరోసారి సంచలనాత్మక వ్యాఖ్యలు చేశారు. రక్త చరిత్ర సినిమా ప్రివ్యూ సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. రక్త చరిత్ర సినిమా చూసిన తర్వాత ఎవరైనా మాట్లాడాలని, సినిమా చూడకుండా మాట్లాడడం సరి కాదని ఆయన అన్నారు. తన సినిమాలకు ప్రత్యేకంగా ఆడియన్స్ లేరని ఆయన అన్నారు. ఫ్యామిలీ ఆడియన్స్ ఉంటారనేదానికి అర్థం లేదని అన్నారు. తాను ప్రేక్షకుల కోసం సినిమా తీయనని, తన కోసమే సినిమాలు తీసుకుంటానని ఆయన అన్నారు. తనకు క్రీడలంటే పరమ అసహ్యమని చెప్పుకున్నారు.
Comments
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Allow Notifications
You have already subscribed
Read more about: రామ్ గోపాల్ వర్మ రక్త చరిత్ర టాలీవుడ్ ప్రివ్యూ ram gopal varma rakta charitra tollywood preview
Story first published: Tuesday, October 19, 2010, 8:15 [IST]
Other articles published on Oct 19, 2010