For Quick Alerts
For Daily Alerts
Don't Miss!
- News కేసీఆర్ భరోసా: 22 నుంచి బస్సు యాత్రతో జనంలోకి
- Sports భార్య పేరు చెప్పి.. DK నోరు మూయించిన కోహ్లి Video
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
రక్తచరిత్రపై మళ్లీ సంచలనాత్మక వ్యాఖ్యలు చేసిన రామ్ గోపాల్ వర్మ
News
oi-Pratapreddy
By Pratap
|
రక్త చరిత్ర సినిమాపై దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరోసారి సంచలనాత్మక వ్యాఖ్యలు చేశారు. రక్త చరిత్ర సినిమా ప్రివ్యూ సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. రక్త చరిత్ర సినిమా చూసిన తర్వాత ఎవరైనా మాట్లాడాలని, సినిమా చూడకుండా మాట్లాడడం సరి కాదని ఆయన అన్నారు. తన సినిమాలకు ప్రత్యేకంగా ఆడియన్స్ లేరని ఆయన అన్నారు. ఫ్యామిలీ ఆడియన్స్ ఉంటారనేదానికి అర్థం లేదని అన్నారు. తాను ప్రేక్షకుల కోసం సినిమా తీయనని, తన కోసమే సినిమాలు తీసుకుంటానని ఆయన అన్నారు. తనకు క్రీడలంటే పరమ అసహ్యమని చెప్పుకున్నారు.
Comments
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Allow Notifications
You have already subscribed
Read more about: రామ్ గోపాల్ వర్మ రక్త చరిత్ర టాలీవుడ్ ప్రివ్యూ ram gopal varma rakta charitra tollywood preview
Story first published: Tuesday, October 19, 2010, 8:15 [IST]
Other articles published on Oct 19, 2010