రవితేజ, చార్మిలతో రామ్ గోపాల్‌ వర్మ దొంగలముఠా, త్వరలో సెట్స్ పైకి!

By Srinivas

సంక్రాంతికి మిరపకాయ్ చిత్రంతో అభిమానులను అలరించిన రవితేజ త్వరలో చార్మితో జతకట్టునున్నాడు. ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు రామ్గోపాల్ వర్మ దర్శకత్వం వహించనున్నారు. అయితే ఈ చిత్రానికి ఓ ప్రత్యేకత ఉంది. ఈ చిత్రంలో నటిస్తున్నందుకుగాని రవితేజగానీ, చార్మిగానీ రెమ్యూనేషన్ తీసుకోవటం లేదు. అయితే ఈ చిత్రాన్ని ఐదురోజుల్లో పూర్తి చేయడానికి దర్శకులు రామ్గోపాల్ వర్మ ఆలోచిస్తున్నారు. ఈ చిత్రం ఫిబ్రవరిలో ప్రారంభమవుతుందంట. ఈ చిత్రానికి దొంగలముఠా అనే పేరును ఖరారు చేసినట్టుగా తెలుస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X