Don't Miss!
- News మండుటెండల్లో నారాయణ విద్యాసంస్థల సిబ్బందికి ఎన్నికల కష్టం!!
- Lifestyle రాత్రిపూట అలర్జీలు పెరుగుతున్నాయా? ఈ నియమాలు పాటిస్తే నిద్ర తేలికగా వస్తుంది
- Sports T20 వరల్డ్ కప్కు భారత తుదిజట్టు ఇదే - సెహ్వాగ్
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
- Automobiles వరదలో చిక్కుకున్న రోల్స్ రాయిస్.. బానెట్పై కూర్చుకున్న వ్యక్తి వీడియో
- Technology Realme నుంచి రెండు కొత్త ఫోన్లు లాంచ్ అయ్యాయి! ధర రూ.11,999 కే మొదలు
రామూ ఏది చేసినా సంచలనమే-అలాగే రక్త చరిత్ర పార్ట్ 2
ఈ చిత్రాన్ని తెలుగు లో నిర్మిస్తున్న నిర్మాత సి.కళ్యాన్ మాట్లాడుతూ 'ఈ చిత్రం మొదటి భాగాన్ని అక్టోబర్ 21 న తెలుగులో అత్యంత గ్రాండ్ గా విడుదల చేస్తున్నాము. రాము గారు ఏది చేసినా అది సంచలనమే. శివతో చైన్ తెంపించినా ఇప్పుడు పంపు కింద కత్తి కడుగుతున్నా సంచలనమే. ఈ చిత్రం ఈ నెల 21 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా రామ్ గోపాల్ వర్మ తో పాటు ఈ చిత్రం యూనిట్ అంతా అనంతపురంలో మొదటి రోజు ప్రేక్షకుల మధ్యలో ఈ చిత్రాన్ని చూస్తున్నారు. ఎవ్వరినీ భాద పెట్టేవిధంగా కాకుండా అందరిని ఆలోచింప చేసే విధంగా ఈ ప్రాజెక్ట్ ని రాము గారు తన డ్రీమ్ ప్రాజెక్ట్ గా రూపొందించారు. తప్పక అందరిని ఆకట్టుకుని బిగ్గెస్ట్ హిట్ అవుతుంది అని అన్నారు.
ఇప్పటికే క్రేజీ ప్రాజెక్ట్ గా రూపొందిన ఈ చిత్రాన్ని తెలుగు లో ప్రముఖ నిర్మాతలు సి. కళ్యాణ్ సమర్పిస్తుండగా మధు మంతెన, వాసుదేవరెడ్డి, రాజ్ కుమార్ నిర్మాతలు. ఈ చిత్రం ఆడియో ఇటివలే విడుదలైంది. రామ్ గోపాల్ వర్మ స్వయంగా పాడిన కత్తులతో సావాసం అనే పాట ఆడియో కి హైలైట్ గా నిలవటమే కాక అందరిని ఆలోచింపచేసేవిధంగా వుంది. కాగా రక్తచరిత్ర పార్ట్-2 ని మాత్రం నవంబర్ లో విడుదల చేస్తున్నారు.