For Quick Alerts
For Daily Alerts
Don't Miss!
- Lifestyle మామిడికాయ పచ్చడిని ఈజీగా ఇలా తయారు చేసుకోండి..
- Sports అనూహ్య ఘటనను ఎదుర్కొన్న రోహిత్ శర్మ
- News వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్దికి సతీమణి షాక్ - రెబల్ గా బరిలోకి..!!
- Finance Adani News: గౌతమ్ అదానీ తిరిగొచ్చిన మంచిరోజులు.. ఆ 5 కంపెనీల్లో సంచలనం..
- Technology OnePlus Flip వన్ప్లస్ ఫ్లిప్ ఫోన్ కీలక వివరాలు లీక్... టెలిఫోటో కెమెరా సహా కీలక ఫీచర్లు..!
- Travel ట్రైన్ జర్నీలో ఆరు రోజులపాటు సాగే తిరుపతి టు ఊటీ టూర్ ప్యాకేజీ..వివరాలివే..!
- Automobiles 25 దేశాల్లో రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ రెంటల్స్ అండ్ టూర్స్ సర్వీస్.. RE ఫ్యాన్స్కు పండగే
అప్పుడేనా...రంభ ఖండన
News
-Staff
By Staff
|
వాస్తవానికి ఇది ద్విభాషా చిత్రం. తమిళంలో ఈ చిత్రం 'విడియుమ్ వరై కాతిరు' పేరుతో రూపొందుతోంది. ఈ సినిమాతో నాలుగేళ్ల విరామం తర్వాత ఆమె తమిళ ప్రేక్షకులకు కనిపించబోతోంది. తెలుగులో ఇదివరకు 'దొంగ సచ్చినోళ్లు' సినిమాలో హీరోయిన్గా నటించాక, ఆమె చేస్తున్న సినిమా 'ప్రతిక్షణం'. సినిమాలు తక్కువై పోవడంతో రంభ టీవీవైపు దృష్టి సారిస్తున్నదనీ, టీవీ సీరియళ్లలో నటించ బోతున్నదనీ ఈమధ్య రూమర్లు వ్యాపించాయి.దీనికి కారణం, తమిళంలో ఆమె ఒక రియాలిటీ షోకి జడ్జిగా వ్యవహరించడం. దీనివల్లే తాను టీవీ సీరియళ్లలో నటించబోతున్నట్లు ప్రచారం జరిగిందనీ, ఇందులో ఏమాత్రం నిజం లేదనీ రంభ తెలిపింది."నన్ను ఉద్వేగానికి గురిచేసే పాత్రలు వస్తే అప్పుడు టీవీ కెరీర్ గురించి ఆలోచిస్తా. అది కూడా వెండితెర నుంచి నేను దూరమయ్యాక మాత్రమే'' అని రంభ చెప్పింది.
Comments
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Allow Notifications
You have already subscribed
Read more about: movies telugu rambha bollywood salman khan ajay devaghan govindha రంభ సునీల్ శెట్టి గోవిందా
Story first published: Wednesday, November 19, 2008, 15:04 [IST]
Other articles published on Nov 19, 2008