Don't Miss!
- News బీఆర్ఎస్కు బిగ్ షాక్.. కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకున్న వరంగల్ నగర మేయర్ గుండు సుధారాణి
- Sports SRHకు భయపడి CSK సంచలన నిర్ణయం: ధోనీ మైండ్ గేమ్?
- Finance Stock Market Close: భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు..
- Lifestyle హడలెత్తిస్తున్న Bird Flu పాలు,గుడ్లు మరియు చికెన్ తినడం సురక్షితమేనా?మనుషులకూ వ్యాపిస్తుందా..నిపుణులు ఏమంటారు?
- Technology Infinix GT 20 Pro 5G డిజైన్ రెండర్లు లీక్ అయ్యాయి! స్పెసిఫికేషన్ల వివరాలు
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
టాప్లెస్ అందాలతో రమ్యశ్రీ ఆంటీ...‘ఓ మల్లి’(ఫోటోలు)
హైదరాబాద్ : నటి రమ్యశ్రీ గురించి కొత్తగా పరిచయం అక్కర్లేదు. ఐటం గర్ల్గా, వ్యాంప్ పాత్రల్లో నటిస్తూ వచ్చిన ఆమె ఎక్కడా క్లిక్ కాలేకపోయింది. దీంతో రూటు మార్చి నగ్న అందాలను ప్రదర్శిస్తూ సెక్సీ ఆంటీగా పేరు తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్న సంగతి తెలిసిందే. సెక్సీ ఆంటీ పాత్రలు చేస్తూ వివిధ భాషా చిత్రాల్లో అవకాశాలు దక్కించుకున్న రమ్యశ్రీ తాజాగా సరికొత్త ఆలోచనకు తెరలేపింది.
స్వీయ దర్శకత్వంలో 'ఓ మల్లి' అనే సినిమాలో నటిస్తూ ప్రేక్షకులకు తన నగ్న అందాల విందు చేయడానికి సిద్ధమైంది. ఇందులో ఆమె అందాల ప్రదర్శన మాత్రమే కాదు...ప్రేక్షకుల హృదయాలను టచ్ చేసే సబ్జెక్టు కూడా ఉందట. ఆర్.ఎ. ఎంటర్టెన్మెంట్స్ పతాకంపై తెరకెక్కుతున్న ఈచిత్రం లోగో ఆవిష్కరణ ఇటీవల హైదరాబద్ లో జరిగింది.
లోగోఆవిష్కరించిన అశోక్ కుమార్ మాట్లాడుతూ...ఈ కథను రమ్యశ్రీ తొలుత నాకే చెప్పింది. అప్పుడు నేను దర్శకత్వం వద్దని చెప్పాను. అయినా వినకుండా పట్టదలతో ముందుకు సాగింది. ఈ సినిమాలో ఆమె దర్శకత్వ ప్రతిభ చాలా బాగుంది. కథ ప్రేక్షకులకు కన్నీళ్లు తెప్పిస్తుంది. అవార్డులు వస్తాయని ఆశిస్తున్నానని చెప్పుకొచ్చారు.
స్లైడ్ షోలో మరిన్ని వివరాలు
రమేష్ పుప్పాల మాట్లాడుతూ...స్త్రీలకు సమాజంలో జరుగుతున్న అన్యాయాలను కథగా ఎంచుకుని తన మొదటి సినిమాకు దర్శకత్వం వహించడం గ్రేట్. మంచి కథతో రూపొందిన ఈ సినిమా తప్పకుండా విజయం సాధించాలని కోరుకుంటున్నాను అన్నారు.
నిర్మాత ప్రశాంత మాట్లాడుతూ...తొలి సినిమా అయినా రమ్యశ్రీ అనుభవం ఉన్నట్లుగా దర్శకత్వం వహించిందని తెలిపారు.
రమ్యశ్రీ మాట్లాడుతూ...14 ఏళ్లుగా అనుకున్న కథ, వేరే వారు దర్శకత్వం వహిస్తే కథ చెడిపోతుందని నేనే అందుకు పూనుకున్నాను. జేసుదాసులాంటి వారు ఫోన్ చేసి పాటలు బాగున్నాయన్నాయనడం మరిచిపోలేని అనుభూతి. సినిమా తప్పకుండా నేను అనుకున్న అంచనాలకు రీచ్ అవుతుందని అనుకుంటున్నాను అని తెలిపారు.
లోగో ఆవిష్కరణ కార్యక్రమంలో నిర్మాత ప్రశాంత్, రమ్యశ్రీ, పుప్పాల రమేష్, అశోక్ కుమార్
ఓ మల్లి చిత్రంలో రమ్యశ్రీ
ఓ మల్లి చిత్రంలో రమ్యశ్రీ
ఓ మల్లి చిత్రంలో రమ్యశ్రీ
ఓ మల్లి చిత్రంలో రమ్యశ్రీ