Don't Miss!
- News కేశినేని నాని Vs చిన్ని వార్ లో షర్మిల కొత్త ట్విస్ట్..!!
- Technology Nokia మాతృ సంస్థ HMD నుంచి మూడు కొత్త ఫోన్లు లాంచ్! ధర, స్పెసిఫికేషన్ల వివరాలు
- Sports సూపర్మ్యాన్ స్టబ్స్: మెరుపు ఫీల్డింగ్తో ఢిల్లీని గెలిపించాడు! Video
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Automobiles 323 కి.మీ రేంజ్తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
టాప్లెస్ అందాలతో రమ్యశ్రీ ఆంటీ...‘ఓ మల్లి’(ఫోటోలు)
హైదరాబాద్ : నటి రమ్యశ్రీ గురించి కొత్తగా పరిచయం అక్కర్లేదు. ఐటం గర్ల్గా, వ్యాంప్ పాత్రల్లో నటిస్తూ వచ్చిన ఆమె ఎక్కడా క్లిక్ కాలేకపోయింది. దీంతో రూటు మార్చి నగ్న అందాలను ప్రదర్శిస్తూ సెక్సీ ఆంటీగా పేరు తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్న సంగతి తెలిసిందే. సెక్సీ ఆంటీ పాత్రలు చేస్తూ వివిధ భాషా చిత్రాల్లో అవకాశాలు దక్కించుకున్న రమ్యశ్రీ తాజాగా సరికొత్త ఆలోచనకు తెరలేపింది.
స్వీయ దర్శకత్వంలో 'ఓ మల్లి' అనే సినిమాలో నటిస్తూ ప్రేక్షకులకు తన నగ్న అందాల విందు చేయడానికి సిద్ధమైంది. ఇందులో ఆమె అందాల ప్రదర్శన మాత్రమే కాదు...ప్రేక్షకుల హృదయాలను టచ్ చేసే సబ్జెక్టు కూడా ఉందట. ఆర్.ఎ. ఎంటర్టెన్మెంట్స్ పతాకంపై తెరకెక్కుతున్న ఈచిత్రం లోగో ఆవిష్కరణ ఇటీవల హైదరాబద్ లో జరిగింది.
లోగోఆవిష్కరించిన అశోక్ కుమార్ మాట్లాడుతూ...ఈ కథను రమ్యశ్రీ తొలుత నాకే చెప్పింది. అప్పుడు నేను దర్శకత్వం వద్దని చెప్పాను. అయినా వినకుండా పట్టదలతో ముందుకు సాగింది. ఈ సినిమాలో ఆమె దర్శకత్వ ప్రతిభ చాలా బాగుంది. కథ ప్రేక్షకులకు కన్నీళ్లు తెప్పిస్తుంది. అవార్డులు వస్తాయని ఆశిస్తున్నానని చెప్పుకొచ్చారు.
స్లైడ్ షోలో మరిన్ని వివరాలు
రమేష్ పుప్పాల మాట్లాడుతూ...స్త్రీలకు సమాజంలో జరుగుతున్న అన్యాయాలను కథగా ఎంచుకుని తన మొదటి సినిమాకు దర్శకత్వం వహించడం గ్రేట్. మంచి కథతో రూపొందిన ఈ సినిమా తప్పకుండా విజయం సాధించాలని కోరుకుంటున్నాను అన్నారు.
నిర్మాత ప్రశాంత మాట్లాడుతూ...తొలి సినిమా అయినా రమ్యశ్రీ అనుభవం ఉన్నట్లుగా దర్శకత్వం వహించిందని తెలిపారు.
రమ్యశ్రీ మాట్లాడుతూ...14 ఏళ్లుగా అనుకున్న కథ, వేరే వారు దర్శకత్వం వహిస్తే కథ చెడిపోతుందని నేనే అందుకు పూనుకున్నాను. జేసుదాసులాంటి వారు ఫోన్ చేసి పాటలు బాగున్నాయన్నాయనడం మరిచిపోలేని అనుభూతి. సినిమా తప్పకుండా నేను అనుకున్న అంచనాలకు రీచ్ అవుతుందని అనుకుంటున్నాను అని తెలిపారు.
లోగో ఆవిష్కరణ కార్యక్రమంలో నిర్మాత ప్రశాంత్, రమ్యశ్రీ, పుప్పాల రమేష్, అశోక్ కుమార్
ఓ మల్లి చిత్రంలో రమ్యశ్రీ
ఓ మల్లి చిత్రంలో రమ్యశ్రీ
ఓ మల్లి చిత్రంలో రమ్యశ్రీ
ఓ మల్లి చిత్రంలో రమ్యశ్రీ