Don't Miss!
- News సీఎం పదవి ఊడిపోతుంది, మేము కొట్లాడుకుంటే మీ పార్టీ అధికారంలోకి వచ్చింది, ఈగనోడి !
- Lifestyle సమ్మర్ బ్లాక్ బస్టర్ రిసిపి మ్యాంగో చికెన్ కర్రీ..!ఒక్కసారి రుచి చూస్తే మళ్లీ మళ్లీ తినాలనిపిస్తుంది
- Finance Amitabh Kant: 2047 నాటికి 35 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా భారత్..
- Sports తలతిక్క నిర్ణయాలు: ఆ టీమ్కు అసలు సెన్స్ ఉందా: మాజీ లెజెండ్ ఫైర్
- Automobiles ముంబయి- అహ్మదాబాద్ బుల్లెట్ ట్రైన్ కోసం ‘బాలస్ట్లెస్' ట్రాక్.. దీని ప్రత్యేకతలు తెలుసా.??
- Travel గుడ్ప్రైడే రోజున లాంగ్వీకెండ్ ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ ప్లేస్లు చూసేయండి...
- Technology వాట్సాప్ కాలింగ్ ఫీచర్ వినియోగిస్తున్నారా.. అయితే ఈ అప్డేట్ మీకోసమే..!!
సందడి చేసిన రణబీర్, రాణా, చోటా భీమ్(ఫోటోలు)
హైదరాబాద్: లలిత కళాతోరణంలో 18వ అంతర్జాతీయ బాలల చలన చిత్రోత్సవాలు గురువారం కన్నుల పండువగా మొదలయ్యాయి. బాలీవుడ్ కథా నాయకుడు రణబీర్ కపూర్ నృత్య ప్రదర్శన, సంగీత దర్శకుడు గుల్జార్, క్యారెక్టర్ ఆర్టిస్టు అమోల్ పాలేకర్, టాలీవుడ్ యువ కథా నాయకుడు దగ్గుబాటి రానా తదితర సినీ ప్రముఖులు చలన చిత్రోత్సవాలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
వారం రోజుల పాటు సాగే ఈ ఉత్సవంలో బాలలు భారత, అంతర్జాతీయ సినిమాలను వీక్షించనున్నారు. ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు గుల్జార్ మాట్లాడుతూ ప్రసంగాలకు బదులు చలన చిత్రోత్సవాల్లో మరింత మంది బాలల భాగస్వామ్యంపై దృష్టి సారించాలని పిలుపునిచ్చారు. బాలీవుడ్ కథా నాయకుడు రణబీర్ కపూర్, బాల నటులు దర్షీల్ సఫారీ, సలోనీ డయనీ ఒక జానపద గీతానికి నృత్యం చేశారు.
అందుకు సంబంధించిన ఫోటోలు స్లైడ్ షోలో చూద్దాం....
రణబీర్ డాన్స్
లలిత
కళాతోరణంలో
18వ
అంతర్జాతీయ
బాలల
చలన
చిత్రోత్సవంలో
నిర్వహించిన
ఓ
కార్యక్రమంలో
చిన్నారులతో
కలిసి
డాన్స్
చేస్తున్న
బాలీవుడ్
హీరో
రణబీర్
కపూర్.
రణబీర్-రాణా
బాలీవుడ్
హీరో
రణబీర్
కపూర్,
టాలీవుడ్
హీరో
రాణా
18వ
అంతర్జాతీయ
బాలల
చలన
చిత్రోత్సవంలో
ఇలా
సందడి
చేసారు.
ఇద్దరూ
కలిసి
‘యే
జవానీ
హై
దివానీ'
అనే
చిత్రంలో
కలిసి
నటించిన
సంగతి
తెలిసిందే.
రణబీర్
18వ
అంతర్జాతీయ
బాలల
చలన
చిత్రోత్సవంలో
భాగంగా
‘ది
గోల్డెన్
ఎలిఫెంట్'
పేరుతో
ఏర్పాటు
చేసిన
కార్యక్రమంలో
మాట్లాడుతున్న
రణబీర్
కపూర్.
చోటా భీమ్
పిల్లలకు
ఇష్టమైన
చోటా
భీమ్
సినిమాలోని
క్యారెక్టర్ల
వేషధారణంలో
బాలల
దినోత్సవాన్ని
పురస్కరించుకుని
ఎల్వీ
ప్రసాద్
కంటి
ఆసుపత్రి
ఆధ్వర్యంలో
కంటి
సమస్యలపై
అవగాహన
కార్యక్రమం
ఏర్పాటు
చేసారు.
చోటా భీమ్ నిర్మాతలు
కంటి
సమస్యల
అవగాహన
కార్యక్రమానికి
‘చోటా
భీమ్'
కార్టూన్
నిర్మాతలు
గ్రీన్
గోల్డ్
యానిమేషన్
సంస్థవారు
సహకారం
అందించారు.