twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    వారిద్దరు పబ్లిగ్గా పట్టుబడ్డారు, కెమెరాలకు చిక్కారు

    By Pratap
    |

    ముంబై: తమ మధ్య ఉన్న సంబంధాన్ని బాలీవుడ్ హాట్ కపుల్ రణబీర్ కపూర్, కత్రినా కైఫ్ ఇక మాత్రం గోప్యంగా ఉంచదలుచుకోలేదని అర్థమవుతోంది. తమ మధ్య గల సంబంధంపై ఊహాగానాలకు తెర దింపే పనికి పూనుకున్నట్లున్నారు.

    ఐబిఎన్ కథనం ప్రకారం - ది వోల్ఫ్ ఆఫ్ ద వాల్ స్ట్రీట్ సినిమా ప్రత్యేక ప్రదర్శనకు కత్రినా, రణబీర్ కలిసి వెళ్లారు. ఆ సినిమా చూస్తూ అందరి కంటా పడ్డారు. ముంబైలో ఇది జరిగిది. కలిసి కెమెరా కన్నుకు చిక్కడానికి ఇష్టపడని ఆ జంట ఈసారి మాత్రం దర్జాగా ఫోజులు ఇచ్చేశారు.

    Katrina Kaif

    ఇద్దరు కలిసి కెమెరాకు ఇదే మొదటిసారి. ఒకే ఫ్రేమ్‌లోకి ఆ జంట కలిసి రావడం ఇదే తొలిసారి అన్న మాట. దాంతో తమ మధ్య ఉన్న సంబంధాన్ని వారు అందరికీ తెలియజేసే ఉద్దేశంతోనే కలిసి కెమెరాకు చిక్కారా అనేది చర్చనీయాంశంగా మారింది.

    రణబీర్ కజిన్ సిస్టర్ కరీనా కపూర్ ఓ టాక్ షోలో వారిద్దరి సంబంధం గురించి కాస్తా మసాలా దట్టించి, చెప్పి చెప్పకుండా చెప్పేశారు. ఇదంతా చూస్తుంటే రణబీర్, కత్రినా కైఫ్ పెళ్లి చేసుకోబోతున్నారా అనే సందేహం పుట్టుకొస్తోంది.

    English summary
    
 It seems Bollywood's hottest couple Ranbir Kapoor and Katrina Kaif have finally decided to throw caution to wind and have decided to make their relationship status public
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X