Don't Miss!
- News ఏపీలో ఎన్నికల ఫలితాలపై చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు..!!
- Finance Sensex News: 1000 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్.. దలాల్స్ట్రీట్ దున్నేస్తున్న బుల్స్..
- Sports క్లాసెన్కు కావ్య మారన్ స్పెషల్ గిఫ్ట్!
- Automobiles హ్యుందాయ్ కస్టమర్లకు అదిరిపోయే న్యూస్.. వేసవిలో ప్రత్యేకంగా సర్వీస్ క్యాంప్.. ఎప్పటివరకు అంటే.??
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
- Lifestyle నోరూరించే పచ్చి మామిడికాయ గొజ్జు మామిడికాయ కర్రీ వేడివేడి అన్నంతో తింటుంటే ఆహా అనాల్సిందే..
- Technology ఆపిల్ వరల్డ్ వైడ్ డెవలపర్ కాన్ఫరెన్స్ 2024 తేదీ వెల్లడి.. iOS 18, GenAI పై కీలక ప్రకటనలకు అవకాశం..!
బుల్లితెరపై రాంచరణ్ సునామి.. రంగస్థలం కళ్ళు చెదిరే రికార్డ్!
Recommended Video
మెగా పవర్ స్టార్ రాంచరణ్ చివరగా నటించిన చిత్రం రంగస్థలం. ఈ చిత్రం తెలుగు సినిమా రికార్డులని తిరగరాసింది. బాహుబలి తరువాత స్థానంలో నిలిచింది. ప్రముఖ దర్శకుడు సుకుమార్ 1980 కాలం నాటి కథతో మ్యాజిక్ చేశారు. ఈ చిత్రంలో వినికిడి లోపం ఉన్న యువకుడిగా చరణ్ అద్భుత నటన కనబరిచిన సంగతి తెలిసిందే. చరణ్ నటనకు విమర్శకుల నుంచి ప్రశంసలు లభించాయి. తాజాగా రంగస్థలం చిత్రం మరో రికార్డు క్రియేట్ చేసింది.
అదరగొట్టిన రంగస్థలం
రంగస్థలం చిత్రం ఈ ఏడాది వేసవిలో విడుదలయింది. తెలుగు సినిమా చరిత్రలో బాహుబలి తరువాత రెండవ అతిపెద్ద విజయంగా ఈ చిత్రం నిలిచింది. 200 కోట్లకు పైగా గ్రాస్, 120 కోట్లకు పైగా షేర్ రాబట్టింది. సుకుమార్ దర్శకత్వం, కథని నడిపించిన విధానం, రాంచరణ్ నటనతో ఇంతటి ఘనవిజయం సాధ్యం అయింది.
బుల్లితెరపై సునామి
రంగస్థలం చిత్ర రికార్డులు ఇంకా కొనసాగుతున్నాయి. గతవారం ఈ చిత్రాన్ని బుల్లితెరపై ప్రదర్శించారు. ఈ చిత్రానికి అత్యధిక టిఆర్పి రేటింగ్ నమోదు కావడం విశేషం. 19.5 రంగస్థలం చిత్రానికి టిఆర్పి రేటింగ్ నమోదైంది.
‘రంగస్థలం', ‘భరత్ అనే నేను'... లాభాల్లో రెండింటికి ఫసక్! (ఏరియా వైజ్ డిటేల్స్)
అన్ని వర్గాల ప్రేక్షకులు ఫిదా
రంగస్థలం
చిత్రంలో
ప్రతి
పాత్రని
సుకుమార్
అద్భుతంగా
మలిచారు.
మాస్
ఆడియన్స్,
యూత్,
ఫ్యామిలీ
ఆడియన్స్
అందరూ
ఈ
చిత్రానికి
బ్రహ్మరథం
పట్టడం
విశేషం.
రాంచరణ్
తో
పాటు
సమంత,
జగపతి
బాబు,
ఆది
పెనిసెట్టి,
రంగమత్తగా
అనసూయ
అద్భుత
నటన
కనబరిచారు.
బోయపాటి సినిమాతో
ప్రస్తుతం
రాంచరణ్
బోయపాటి
దర్శత్వంలో
యాక్షన్
ఎంటర్
టైనర్
చిత్రంలో
నటిస్తున్న
సంగతి
తెలిసిందే.
ఈ
చిత్రం
సంక్రాంతికి
విడుదల
కానుంది.
దేవిశ్రీ
ప్రసాద్
ఈ
చిత్రానికి
సంగీతం
అందిస్తున్నాడు.
కైరా
అద్వానీ
హీరోయిన్
గా
నటిస్తోంది.