Don't Miss!
- Finance HUL News: ఆ వ్యాపారం నుంచి తప్పుకుంటున్న హిందుస్థాన్ యూనీలివర్.. 20 ఏళ్ల తర్వాత..
- News ఏపీలో ఎన్నికల ఫలితాలపై చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు..!!
- Sports క్లాసెన్కు కావ్య మారన్ స్పెషల్ గిఫ్ట్!
- Automobiles హ్యుందాయ్ కస్టమర్లకు అదిరిపోయే న్యూస్.. వేసవిలో ప్రత్యేకంగా సర్వీస్ క్యాంప్.. ఎప్పటివరకు అంటే.??
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
- Lifestyle నోరూరించే పచ్చి మామిడికాయ గొజ్జు మామిడికాయ కర్రీ వేడివేడి అన్నంతో తింటుంటే ఆహా అనాల్సిందే..
- Technology ఆపిల్ వరల్డ్ వైడ్ డెవలపర్ కాన్ఫరెన్స్ 2024 తేదీ వెల్లడి.. iOS 18, GenAI పై కీలక ప్రకటనలకు అవకాశం..!
రావి కొండలరావుకు గురజాడ పురస్కారం
సినీనటుడు, ప్రముఖ రచయిత అయిన రావి కొండలరావుకు గురజాడ పురస్కారం లభించింది. విజయనగరంలో గురజాడ సాంస్కృతిక సమాఖ్య ఆ ధ్వర్యంలో సోమవారం గురజాడ విశిష్ట పురాస్కారాన్ని రావి కొండలరావు అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...గొప్ప కళాకారులు, సాహితీవేత్తలకు ఇచ్చే గురజాడ పురస్కారం తనకు ల భించడం అదృష్టంగా భావిస్తున్నానని ప్రముఖ రచయిత, సినీనటుడు రావి కొండలరావు అన్నారు. అలాగే కన్యాశుల్కం నాటకాన్ని టీవీ, తెరపైకి ఎక్కించటానికి తాను చాలా ధైర్యం చేశానన్నారు. ప్రముఖ సినీనటుడు, రచయిత గొల్లపూడి మారుతీరావు మాట్లాడుతూ రావికొండలరావు గొప్ప నటుడని కొనియాడారు. రావి కొండలరావు దంపతులను గురజాడ సమాఖ్య సన్మానించింది. కార్యక్రమంలో ఎంపీ బొత్స ఝాన్సీలక్ష్మి, సమాఖ్య అధ్యక్షులు పీవీ నర్సింహరాజు, కోశాధికారి డాక్టర్ గోపాలరావు, మేకా కాశీవిశ్వేశ్వరుడు తదితరులు పాల్గొన్నారు. రావికొండలరావు రచించిన సినిమా కథలు భైరవద్వీపం, బృందావనం,పెళ్ళి పుస్తకం కూడా మంచి విజయం సాధించటం తెలిసిందే.