Don't Miss!
- News తిరుపతిలో నామినేషన్ల వేళ.. టీడీపీ, వైసీపీ వర్గీయుల రాళ్ళదాడి; పోలీసుల లాఠీచార్జ్; ఉద్రిక్తత!!
- Sports IPL 2024: అప్పుడు కావ్య పాపను చూసి నవ్వుకున్నారు.. ఇప్పుడు ఆమె నవ్వుతోంది!
- Technology యూట్యూబ్కు పోటీగా TV యాప్.. ఫీచర్లు, అల్గారిథమ్ పైన X సీఈవో ఏమన్నారంటే.. ?
- Lifestyle టాక్సిక్ రిలేషన్షిప్లో ఉన్నారనడానికి ఇవే సంకేతాలు.. ?
- Finance Stock Market Close: భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
మిరపకాయ్ పోరితో టర్కీ చెక్కేస్తున్న రవితేజ...!
'వీర' సినిమా తర్వాత రవితేజ నటిస్తున్న మరో మాస్ ఎంటర్టైనర్ 'నిప్పు". దీక్షాసేథ్ నాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి గుణశేఖర్ దర్శకుడు. ప్రముఖ దర్శక నిర్మాత వైవీఎస్ చౌదరి నిర్మిస్తున్న ఈ చిత్రం రెండు పాటలు మినహా షూటింగ్ పూర్తిచేసుకుంది. ఈ సందర్భంగా చౌదరి మాట్లాడుతూ ' రవితేజ, గుణశేఖర్ల కలయికలో యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న చిత్రమిది. బ్యాలెన్స్ పాటలను ఈ నెల 11 నుంచి 20 వరకు టర్కీలోని అందమైన లొకేషన్స్ లో చిత్రీకరించనున్నాం అన్నారు.
రవితేజ బ్రాండ్ ఎంటర్ టైన్మెంట్ తో బాటు, గుణశేకర్ సినిమాలలో వుండే కథాబలం, సాకేతిక విలువలు ఇందులో ఉంటాయని నిర్మాత చెప్పారు. ఈ నెల 13న ఆడియోను విడుదల చేసి జనవరి 13న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తాం" అన్నారు. డా.రాజేంవూదవూపసాద్ ఓ కీలక పాత్రను పోషిస్తున్న ఈ చిత్రంలో ప్రదీప్ రావత్, బ్రహ్మానందం, కృష్ణుడు, ధర్మవరపు సుబ్రమణ్యం, ముకుల్దేవ్, బ్రహ్మాజీ ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి మాటలు: ఆకుల శివ, సంగీతం: తమన్, కెమెరా: సర్వేష్ మురారి, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: ఎస్.ఆర్.కిషోర్, సహ నిర్మాత: యలమంచిలి యుక్త, యలమంచిలి ఏక్తా, సమర్పణ: యలమంచిలి గీత.