బోయపాటికి రవితేజా ట్విస్టు

ఆ మద్య బాలకృష్ణకు కథ చెప్పి ఒప్పించాడని వార్త వచ్చింది. ఆ తర్వాత అది మిస్సై మరో దర్శకుడు మహదేవన్ దర్శకత్వంలో మిత్రుడు మొదలైంది. అనంతరం జెమినీ ఫిల్మ్ సర్క్యూట్ వారితో గోపీచంద్ హీరోగా అని ఆపీస్ సైతం తెరిచారు. కానీ గోపీచంద్ మళ్ళీ శౌర్యం శివతో సినిమా చేస్తూండంతో జెమినీ వారు పొల్లాదవాన్ రీమేక్ లో పడి బోయపాటికి హ్యాండు ఇచ్చారు. ఆ తర్వాత నాగార్జున హీరోగా కామాక్షి వారు కథ విని ఫైనలైజ్ చేసారు. అదీ వర్కవుట్ కాలేదు. ఇక ఇప్పుడు రవితేజ సినిమా సైతం తప్పుకుంది. ఇక పరుశరామ్ చెయ్యబోయే సినిమా నయనతార హీరోయిన్. దుబాయి శీను తర్వాత ఈ కాంబినేషన్ మళ్ళీ రిపీట్ అవ్వటంతో కొంత క్రేజ్ ఏర్పడే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాల అంచనా.


Click it and Unblock the Notifications











