For Quick Alerts
For Daily Alerts
Don't Miss!
- News Lok Sabha Election 2024: నేడే తొలి దశ పోలింగ్, 102 స్థానాల్లో ఎన్నికలకు సర్వం సిద్ధం
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
క్షేమం...పూరీ,రవితేజ
News
-Staff
By Staff
|
ఇక రవితేజ అభిమానులను ఆందోళనపడవద్దని ఆ ప్రకటనలో ఆయన ప్రత్యేకంగా కోరారని సమాచారం.అక్కడ పరిస్ధితులు తిరుగు ప్రయాణానికి అనుకూలంగా లేవని అందుకే ఆగామని,కాస్త కుదుటపడిన వెంటనే బయిలు దేరుతామని పూరి చెప్పారని గణేష్ చెప్పుతున్నారు.నిన్న సెల్ ఫోన్స్ సరిగా పనిచేయకపోవటం వల్ల ఫోన్ లో ఎవరికి లైన్ కలవలేదని పూరి వివరించారు. మొత్తానికి నేనింతే టీమ్ పాట కోసం వెళ్ళి ఇరుక్కుపోవంటం మరికొంతమంది నిర్మాతలను ఆలోచనలో పడేస్తోంది.ఇప్పుడు ధాయ్ లాండ్ ,బ్యాంకాక్ స్టోరీ డిస్కషన్స్ కి,రిలాక్సేషన్ కి సినిమావాళ్ళు వినియోగించుకుంటున్నారు.
Comments
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Allow Notifications
You have already subscribed
Read more about: movies telugu puri jagannath ravi teja siya neninthe thailand ganesh పవన్ కళ్యాణ్ నేనింతే ధాయ్ లాండ్
Story first published: Thursday, November 27, 2008, 17:15 [IST]
Other articles published on Nov 27, 2008