twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కళ్యాణ్ రామ్ ఫంక్షన్ కు ఎన్టీఆర్ అందుకే రాలేడంట!

    |

    నందమూరి హీరో కల్యాణ్ రామ్, తమన్నా జంటగా నటించిన చిత్రం 'నా నువ్వే'. తమిళ దర్శకుడు జయేంద్ర దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాకు షేరేత్ సంగీతం సమకూర్చారు. నిన్న విడుదలైన ఈ చిత్ర పాటలకు మంచి రెస్పాన్స్ లభిస్తోంది.

    ఈ చిత్రాన్ని మే 25న విడుదల చేయనున్నారు చిత్ర నిర్మాతలు. తమన్నా హీరోయిన్ గా నటించిన ఈ సినిమాను ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై కిరణ్ ముప్పవరపు, విజయ్ వట్టికూటి నిర్మిస్తున్నారు. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ పి.సి.శ్రీరామ్ ఛాయాగ్రహణం వహిస్తున్నారు.

    reason behind kalyan ram ntr not attending naa nuvve event!

    నిన్న జరిగిన నా నువ్వే సినిమా ఆడియో వేడుకకు ఎన్టీఆర్ వస్తాడని అనుకున్నారు అంతా, కాని ఎన్టీఆర్ రాలేదు. దీంతో మీడియాలో రకరకాలుగా వార్తలు వచ్చాయి. ఎన్టీఆర్ ముందుగా ఈ ఫంక్షన్ కు వద్దమనే అనుకున్నాడట. కానీ అదే టైంకి హరికృష్ణ ఫ్యామిలీకి దగ్గరి బంధువైన విశాఖ దేవీసీఫుడ్స్ సంస్థ అధినేత ఇంట్లో పెళ్లి ఉండడంతో హాజరు అయ్యాడు ఎన్టీఆర్. హరిక్రిష్ణ కు వీలు పడకపోవడంతో ఎన్టీఆర్ ని పంపించాడు. అందుచేత ఎన్టీఆర్ ఈ ఫంక్షన్ కు రాలేకపోయాడని సమాచారం.

    English summary
    NTR's absence at the public events of Kalyan Ram's films has yet again triggered rumours that all is not well between Nandamuri brothers Kalyan Ram and Jr NTR. The reason why ntr not attend the event is hot topic.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X